కీలక నిర్ణయం తీసుకున్న టీడీపీ పొలిట్‌బ్యూరో... ఏంటది?

Webdunia
గురువారం, 3 మార్చి 2022 (17:27 IST)
ఈ నెల 7వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సమావేశాలు జరుగనున్నాయి. ఈ సమావేశాల్లో వార్షిక బడ్జెట్‌ను ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. అయితే, ఈ సమావేశాలకు హాజరుకావాలా? వద్దా? అనే అంశంపై తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో గురువారం సమావేశమైంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరుకారాదని నిర్ణయించారు. 
 
అయితే, ఈ విషయంపై పొలిట్‌బ్యూరో నిర్ణయమే అంతిమం కాకుండా టీడీపీ శాసనసభాపక్ష భేటీలోనూ విపులంగా చర్చించి ఆపై ఒక నిర్ణయానికి రావాలని తీర్మానించారు. దీంతో త్వరోలనే తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్షం భేటీ సమావేశంకానుంది. ఈ భేటీలో పార్టీ తరపున ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారు. ఇందులో అసెంబ్లీ సమావేశాలకు కావాలా వద్దా అనే విషయంపై తుది నిర్ణయం తీసుకుంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలంకకు మానవతా సాయం... కాలం చెల్లిన ఆహారాన్ని పంపిన పాకిస్థాన్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments