Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెట్రోల్, డీజిల్ పై రూ.4 అదనపు వ్యాట్ తగ్గించాలి!

Webdunia
శనివారం, 28 ఆగస్టు 2021 (16:53 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం పెట్రోల్ , డీజిల్ పై వేస్తున్న అద‌న‌పు వ్యాట్ 4 రూపాయ‌లు వెంట‌నే త‌గ్గించాల‌ని టిడిపి నిర‌స‌న దీక్షలు ప్రారంభించింది. కృష్ణా జిల్లా నూజివీడులో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ముద్రబోయిన ఆధ్వర్యంలో న‌గ‌ర వీధుల్లో ఆందోళన చేశారు. 
 
నూజివీడు పట్టణంలో చిన్న గాంధీ బొమ్మ సెంటర్లో ఆందోళనకు దిగిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేశారు. ధరలు దిగిపోవాలి అంటే, జగన్ దిగిపోవాలి అంటూ నినాదాలు చేస్తూ ఆందోళన చేశారు. నాలుగు మండలాల టీడీపీ నాయకులు కార్యకర్తలు భారీగా ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం అంటూ నినాదాలు చేశారు. ఒక ద‌శ‌లో పోలీసుల‌కు, ఆందోళ‌న‌కారుల‌కు మ‌ధ్య ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. నూజివీడు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ ముద్ద‌ర‌బోయిన వెంకటేశ్వరరావు రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments