Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెద్దాయ‌న్ని ఏడిపిస్తారా? టీడీపీ ఎంపీల ఫైర్; వైసీపీకి బుద్ధి చెప్పాలి

Webdunia
శుక్రవారం, 19 నవంబరు 2021 (19:00 IST)
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఆయ‌న భార్యపై అసభ్యకర  పదజాలంతో మాట్లాడంపై తెలుగుదేశం పార్టీ ఎంపీలు గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్ర కుమార్, కేశినేని నాని, కింజరాపు రాంమ్మోహన్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.


వైసీపీ అరాచక పాలన సాగిస్తున్న వైసిపికి చరమగీతం పాడాలని, అధినేత చంద్రబాబును, ఆయన సతీమణి భువనేశ్వరిని దారుణంగా టార్గెట్ చేస్తున్న వైసిపి ఎమ్మెల్యేలు మంత్రులకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఏపీ అసెంబ్లీ కౌరవ సభను తలపించేలా ఉందని తెదేపా ఎంపీలు అన్నారు. కొడాలి నాని, అంబటి రాంబాబులను వారించకుండా ముఖ్యమంత్రి సమర్ధించడం చూస్తే, ముఖ్యమంత్రిలో ఉన్న క్రూరత్వం అర్థమవుతోందన్నారు.


ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడుతో కన్నీరు పెట్టించడం ఎంతవరకు సమంజసం అని తెదేపా ఎంపీలు ప్ర‌శ్నించారు. సభ్యత సంస్కారం అంటూ, రాష్ట్ర పతి దగ్గర వైసీపీ నాయకులు నీతులు వల్లించార‌ని, చట్ట సభలో సంస్కారం లేని మాటలడే వారిపై ఏం సమాధానం చెప్తార‌ని నిల‌దీశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మైసా చిత్రంలో గోండ్ మహిళగా రష్మిక మందన్న - నేడు కీలకసన్నివేశాల చిత్రీకరణ

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments