Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెద్దాయ‌న్ని ఏడిపిస్తారా? టీడీపీ ఎంపీల ఫైర్; వైసీపీకి బుద్ధి చెప్పాలి

Webdunia
శుక్రవారం, 19 నవంబరు 2021 (19:00 IST)
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఆయ‌న భార్యపై అసభ్యకర  పదజాలంతో మాట్లాడంపై తెలుగుదేశం పార్టీ ఎంపీలు గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్ర కుమార్, కేశినేని నాని, కింజరాపు రాంమ్మోహన్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.


వైసీపీ అరాచక పాలన సాగిస్తున్న వైసిపికి చరమగీతం పాడాలని, అధినేత చంద్రబాబును, ఆయన సతీమణి భువనేశ్వరిని దారుణంగా టార్గెట్ చేస్తున్న వైసిపి ఎమ్మెల్యేలు మంత్రులకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఏపీ అసెంబ్లీ కౌరవ సభను తలపించేలా ఉందని తెదేపా ఎంపీలు అన్నారు. కొడాలి నాని, అంబటి రాంబాబులను వారించకుండా ముఖ్యమంత్రి సమర్ధించడం చూస్తే, ముఖ్యమంత్రిలో ఉన్న క్రూరత్వం అర్థమవుతోందన్నారు.


ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడుతో కన్నీరు పెట్టించడం ఎంతవరకు సమంజసం అని తెదేపా ఎంపీలు ప్ర‌శ్నించారు. సభ్యత సంస్కారం అంటూ, రాష్ట్ర పతి దగ్గర వైసీపీ నాయకులు నీతులు వల్లించార‌ని, చట్ట సభలో సంస్కారం లేని మాటలడే వారిపై ఏం సమాధానం చెప్తార‌ని నిల‌దీశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments