Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెద్దాయ‌న్ని ఏడిపిస్తారా? టీడీపీ ఎంపీల ఫైర్; వైసీపీకి బుద్ధి చెప్పాలి

Webdunia
శుక్రవారం, 19 నవంబరు 2021 (19:00 IST)
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఆయ‌న భార్యపై అసభ్యకర  పదజాలంతో మాట్లాడంపై తెలుగుదేశం పార్టీ ఎంపీలు గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్ర కుమార్, కేశినేని నాని, కింజరాపు రాంమ్మోహన్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.


వైసీపీ అరాచక పాలన సాగిస్తున్న వైసిపికి చరమగీతం పాడాలని, అధినేత చంద్రబాబును, ఆయన సతీమణి భువనేశ్వరిని దారుణంగా టార్గెట్ చేస్తున్న వైసిపి ఎమ్మెల్యేలు మంత్రులకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఏపీ అసెంబ్లీ కౌరవ సభను తలపించేలా ఉందని తెదేపా ఎంపీలు అన్నారు. కొడాలి నాని, అంబటి రాంబాబులను వారించకుండా ముఖ్యమంత్రి సమర్ధించడం చూస్తే, ముఖ్యమంత్రిలో ఉన్న క్రూరత్వం అర్థమవుతోందన్నారు.


ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడుతో కన్నీరు పెట్టించడం ఎంతవరకు సమంజసం అని తెదేపా ఎంపీలు ప్ర‌శ్నించారు. సభ్యత సంస్కారం అంటూ, రాష్ట్ర పతి దగ్గర వైసీపీ నాయకులు నీతులు వల్లించార‌ని, చట్ట సభలో సంస్కారం లేని మాటలడే వారిపై ఏం సమాధానం చెప్తార‌ని నిల‌దీశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments