Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ కాదు.. విజయసాయి రెడ్డి రాజధాని : ఎంపీ రామ్మోహన్

Webdunia
ఆదివారం, 16 అక్టోబరు 2022 (19:22 IST)
ఏపీ అధికార పార్టీ వైకాపా మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడుతోందని తెలుగుదేశం పార్టీ ఎంపీ కె.రామ్మోహన్ నాయుడు ఆరోపించారు. ఇదే అంశంపై ఆయన ఆదివారం మాట్లాడుతూ, వైకాపా ప్రభుత్వం చేసేది అభివృద్ధి వికేంద్రీకరణ కాదని, అవినీతి వికేంద్రీకరణ అని అన్నారు. 
 
"భూకబ్జాల కోసమే విశాఖ నగరాన్ని ఎంచుకున్నారని ఆరోపించారు. విశాఖ రాజధాని కాదు.. విజయసాయి రెడ్డి అని అన్నారు. రాజధానుల మార్పు యోచన నాడు తుగ్లక్‌ది కాదు నేడు అభినవ తుగ్లక్ వైఎస్. జగన్మోహన్ రెడ్డిది అని ఆరోపించారు.
 
ఉత్తరాంధ్ర ప్రజలకు కావాల్సింది కొత్త రాజధాని కాదన్నారు. వారికి కావాల్సింది అభివృద్ధి అని అన్నారు. 3 రాజధానుల పేరుతో ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆయన మండిపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hebba patel: గోల్డ్ పర్చేజ్ భవిష్యత్ కు బంగారు భరోసా : హెబ్బా పటేల్

Manoj: మోహన్ బాబు ఇంటినుంచి భోజనం వచ్చేది, అమ్మవారి దయ వుంది : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

తెలుగు చిత్ర విలన్ కన్నుమూత - ప్రముఖుల సంతాపం

Kandula Durgesh: హహరిహర వీరమల్లు ను అడ్డుకోవడానికే బంద్ ! మంత్రి సీరియస్

మా డాడీ కాళ్లు పట్టుకోవాలని వుంది.. మంచు మనోజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments