Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ కాదు.. విజయసాయి రెడ్డి రాజధాని : ఎంపీ రామ్మోహన్

Webdunia
ఆదివారం, 16 అక్టోబరు 2022 (19:22 IST)
ఏపీ అధికార పార్టీ వైకాపా మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడుతోందని తెలుగుదేశం పార్టీ ఎంపీ కె.రామ్మోహన్ నాయుడు ఆరోపించారు. ఇదే అంశంపై ఆయన ఆదివారం మాట్లాడుతూ, వైకాపా ప్రభుత్వం చేసేది అభివృద్ధి వికేంద్రీకరణ కాదని, అవినీతి వికేంద్రీకరణ అని అన్నారు. 
 
"భూకబ్జాల కోసమే విశాఖ నగరాన్ని ఎంచుకున్నారని ఆరోపించారు. విశాఖ రాజధాని కాదు.. విజయసాయి రెడ్డి అని అన్నారు. రాజధానుల మార్పు యోచన నాడు తుగ్లక్‌ది కాదు నేడు అభినవ తుగ్లక్ వైఎస్. జగన్మోహన్ రెడ్డిది అని ఆరోపించారు.
 
ఉత్తరాంధ్ర ప్రజలకు కావాల్సింది కొత్త రాజధాని కాదన్నారు. వారికి కావాల్సింది అభివృద్ధి అని అన్నారు. 3 రాజధానుల పేరుతో ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆయన మండిపడ్డారు. 

సంబంధిత వార్తలు

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments