Webdunia - Bharat's app for daily news and videos

Install App

17న నంద్యాలలో సీఎం జగన్ పర్యటన

Webdunia
ఆదివారం, 16 అక్టోబరు 2022 (17:26 IST)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి సోమవారం నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు. ఈ జిల్లాలోని ఆళ్లగడ్డలో జరిగే వైఎస్ఆర్ రైతు భరోసా - పీఎం కిస్సాన్ రెండో విడత నిధుల విడుదల కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. 
 
ఇందుకోసం ఆయన విజయవాడ తాడేపల్లి ప్యాలెస్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి వచ్చి అక్కడ నుంచి ఉదయం 9 గంటలకు బయలుదేరి ఉదయం 10.15 గంటలకు ఆళ్ళగడ్డకు చేరుకుంటారు. 10.45 గంటలకు ప్రభుత్వ జేఆర్ కాలేజీ క్రీడా మైదానంలో జరిగే బహిరంగ సభకు హాజరై ప్రసంగిస్తారు. 
 
ఇక్కడ నుంచి కంప్యూటర్ బటన్ నొక్కి రైతు భరోసా నిధులను అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేస్తారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత మధ్యాహ్నం 12.35 గంటలకు ఆళ్లగడ్డ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2.15 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments