Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎరుపు రంగు పైట.. తలలో పూలు... హిజ్రా వేషంలో... మోడీ బావా అంటూ పిలుపు

విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలు వివిధ రూపాల్లో తమ నిరసనలు తెలుపుతున్నారు.

Webdunia
శుక్రవారం, 10 ఆగస్టు 2018 (12:41 IST)
విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలు వివిధ రూపాల్లో తమ నిరసనలు తెలుపుతున్నారు.


ముఖ్యంగా, ఢిల్లీ వేదికగా చిత్తూరు ఎంపీ డాక్టర్ శివప్రసాద్ తెలుపుతున్న నిరసన, ఆయన వేషధారణ జాతీయ మీడియాలో ప్రధాన ఆకర్షణంగా నిలుస్తోంది. 
 
రోజుకో వేషంతో కేక పుట్టిస్తున్న శివప్రసాద్.. గురువారం హిట్లర్ వేషంలో వచ్చారు. శుక్రవారం హిజ్రాగా వచ్చి సందడి చేశారు. చెవులకు రింగులు, భుజంపై ఎరుపు రంగు పైట, తలలో కనకాంబరాలు పెట్టుకుని పార్లమెంట్ ప్రాంగణంలోకి శివప్రసాద్ వచ్చారు. 
 
నేను థర్డ్ జండర్ల ప్రతినిధిగా మోడీని నిలదీయడానికి వచ్చానని చెబుతూ, "మోడీ బావా.." అంటూ తనదైన శైలిలో చప్పట్లు కొట్టారు. "ప్రత్యేక హోదా ఇవ్వకుంటే నీ అంతం ఆరంభం" అంటూ ఓ గీతాన్ని ఆలపించారు. మాటలెన్నో చెప్పావుగానీ, చేతల్లో ఏమీ చూపలేదంటూ సెటైర్లు వేశారు. ఆయన వేషధారణ చూసిన సహచర ఎంపీలతో పాటు మీడియా మిత్రులు పగలబడి నవ్వారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్చిన నిర్మాత ఏఎం రత్నం.. ఏంటది?

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments