Webdunia - Bharat's app for daily news and videos

Install App

షర్మిలను విమర్శిస్తే తనకు పాపం తగులుతుంది... టీడీపీ ఎంపీ వ్యాఖ్యలు

Webdunia
గురువారం, 17 జనవరి 2019 (09:06 IST)
వైకాపా మహిళా నేత వైఎస్. షర్మిలను విమర్శిస్తే తనకు పాపం తగులుతుందని తెలుగుదేశం పార్టీకి చెందిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. పైగా, షర్మిల తనకు కూతురుతో సమానమన్నారు. అందువల్ల ఆమెపై విమర్శలు చేయడం తనకు సబబుగా ఉండదన్నారు. 
 
ఇటీవల తెలుగుదేశం పార్టీపై షర్మిల చేసిన విమర్శలుపై జేసీ ప్రస్తావిస్తూ, షర్మిల తనకు కుమార్తెలాంటిందన్నారు. ఆమె కులాంతర వివాహం చేసుకున్నపుడే వైఎస్‌తో పాటు తాను కూడా ఆమెను అభినందించానని చెప్పారు. 
 
ఇకపోతే, జగన్ కేసీఆర్‌ల మధ్య స్నేహబంధు ఈనాటికి కాదన్నారు. వారిద్దరూ ప్రధాని నరేంద్ర మోడీ కోసం పని చేస్తున్నారని చెప్పారు. అందువల్ల జగన్‌తో కేటీఆర్ భేటీ కావడాన్ని పెద్ద అంశంగా చూడాల్సిన అవసరం లేదన్నారు. 
 
నిజానికి జగన్, కేసీఆర్‌లు గత యేడాది కాలంగా కలిసి పనిచేస్తున్నారన్నారు. ఇపుడు కొత్తగా కలవలేదన్నారు. అయితే, కేసీఆర్‌ వంటి వ్యక్తులు మరో పదిమంది వచ్చినా తెలుగుదేశం పార్టీని ఏమీ చేయలేరన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

కాలం రాసిన కథలు సినిమాకు సీక్వెల్ గా బ్యాచిలర్స్ ప్రేమకథలు ప్రారంభం

ఆర్టిస్టుల ముసుగు సస్పెన్స్ తోపాటు మిత్ర మండలి టైటిల్ ప్రకటించిన బన్నీవాస్

నార్నే నితిన్, సతీష్ వేగేశ్న కాంబోలో శ్రీ శ్రీ శ్రీ రాజావారు చిత్రం రివ్యూ

Pawan: హరి హర వీర మల్లు జూన్ 12వ తేదీకి విడుదల లేదు - నిర్మాత ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments