Webdunia - Bharat's app for daily news and videos

Install App

మండలి ఛైర్మన్‌కు తెదేపా సభ్యుల ఫిర్యాదు

Webdunia
శుక్రవారం, 13 డిశెంబరు 2019 (15:44 IST)
శాసన మండలికి వస్తుంటే మార్షల్స్ తమను అడ్డుకున్నారని మండలి ఛైర్మన్‌కు తెలుగుదేశం సభ్యులు ఫిర్యాదు చేశారు. తమవద్ద వున్న వీడియోను ఛైర్మన్‌కు పంపిన తెలుగుదేశం సభ్యులు. తెలుగుదేశం సభ్యులు తీసిన వీడియోను శాసనమండలిలో ప్రదర్శించటానికి రూలింగ్ ఇచ్చిన శాసనమండలి ఛైర్మన్. 
 
అయితే, తెలుగుదేశం సభ్యులు ఇచ్చిన వీడియోను ఎలా ప్రదర్శిస్తారు అంటూ అభ్యంతరం వ్యక్తం చేసిన మంత్రి బొత్స సత్యనారాయణ. శాసనసభ ప్రాంగణంలో ఉన్న కెమెరాలులో నుంచి వీడియో సేకరించి ప్రదర్శించాలని అని కోరిన బొత్స సత్యనారాయణ. 
 
తెలుగుదేశం సభ్యుడికి అవమానం జరిగితే... ఏ టైంలో జరిగింది... ఎక్కడ జరిగింది... అన్ని వివరాలు సేకరించి ప్రాంగణంలో ఉన్న కెమెరాలు నుంచి వీడియో తీసుకోవాలని కోరారు. తెలుగుదేశం సభ్యులు ఇచ్చిన వీడియో ప్రదర్శించి సభలో కొత్త సాంప్రదాయాలను కొనసాగించవద్దని సూచించిన మంత్రి శాసనసభలో ప్రదర్శించిన వీడియోతో పాటు తెలుగుదేశం సభ్యులు ఇచ్చిన వీడియోను 11 గంటల 45 నిమిషాలకు శాసనమండలిలో ప్రదర్శిస్తామని ప్రకటించిన మండలి చైర్మన్. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

తర్వాతి కథనం
Show comments