Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు గవర్నర్‌ తో టిడిపి నేతల భేటీ

Webdunia
మంగళవారం, 13 ఏప్రియల్ 2021 (15:49 IST)
గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ను కలిసేందుకు టిడిపి నేతలకు అనుమతి లభించింది. మంగళవారం సాయంత్రం 5.30 గంటలకు రాజ్‌భవన్‌ లో గవర్నర్‌ ను టిడిపి నేతల బృందం కలవనుంది.

నిన్న తిరుపతిలో చంద్రబాబు సభ వద్ద జరిగిన ఘటన విషయాన్ని గవర్నర్‌ దృష్టికి టిడిపి నేతలు తీసుకెళ్లనున్నారు. నిన్న తిరుపతిలో టిడిపి తరపున ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు పాల్గొన్నారు.

సోమవారం రాత్రి కూడా చంద్రబాబు ప్రచారంలో ఉండగా, గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లు విసిరారు. ఈ దాడిలో ఓ మహిళ, యువకుడికి గాయాలయ్యాయి.

దీంతో చంద్రబాబు వెంటనే వాహనంపై నుండి కిందకు దిగి రహదారిపైనే బైటాయించి నిరసన తెలిపారు. సభకు పోలీసులు సరిగ్గా రక్షణ కల్పించలేదని ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు. తనకే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments