Webdunia - Bharat's app for daily news and videos

Install App

నారా లోకేశ్‌కు జడ్ కేటగిరీ భద్రత : కేంద్ర హోం శాఖ ఆదేశాలు జారీ

ఠాగూర్
ఆదివారం, 31 మార్చి 2024 (10:24 IST)
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు కేంద్ర హోం శాఖ జడ్ కేటగిరీ భద్రత కల్పించింది. లోకేశ్ యువగళం పాదయాత్రలో భద్రతా వైఫల్యాలు, మావోయిస్టులు హెచ్చరికలు, నిఘా వర్గాల సమాచారం ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంది. సీఆర్పీఎఫ్ వీఐపీ వింగ్ భద్రతా సిబ్బందితో జడ్ కేటగిరీ భద్రతను కల్పిస్తారు. మొత్తం 22 మంది సిబ్బంది మూడు షిఫ్టుల్లో పని చేస్తారు. వీరిలో నలుగురైదురుగు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కమాండోలు కూడా ఉంటారు. 
 
ఏపీలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లోకేశ్‌కు భద్రతను తగ్గించింది. సెక్యూరిటీ రివ్యూ కమిటీ జడ్ కేటగిరీ కల్పించాలని చేసిన సిఫార్సులను పక్కనపెట్టేసి, వై కేటగిరీ భద్రతను కల్పించింది. కక్షసాధింపు చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇలా చేసిందని గతంలో లోకేశ్‌కు తగిన భద్రత కల్పించాలని కోరుతూ ఆయన భద్రతా సిబ్బంది పలుమార్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, గవర్నర్ హోంశాఖలకు లేఖలు రాశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డ్రగ్స్ కేసులో మరో నటుడు అరెస్టు అయ్యాడు.

చిరుత వేడుకలు జరుపుకుంటున్న రామ్ చరణ్ తేజ్ అభిమానులు

ఇంతకీ "దేవర" హిట్టా.. ఫట్టా...? తొలి రోజు కలెక్షన్లు ఎంత...?

మెగాస్టార్ చిరంజీవికి మరో ప్రతిష్టాత్మక అవార్డు!

అమరన్ నుంచి ఇందు రెబెకా వర్గీస్‌గా సాయి పల్లవి పరిచయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

పిల్లల మెదడు ఆరోగ్యానికి ఇవి పెడుతున్నారా?

పొద్దుతిరుగుడు విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments