తగువులు పెట్టందే తాగిన ఓడ్కా మత్తు దిగదేమో..: వర్మకు దివ్వవాణి కౌంటర్

Webdunia
గురువారం, 22 ఏప్రియల్ 2021 (10:07 IST)
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మకు సినీ నటి, టీడీపీ మహిళా నేత దివ్యవాణి గట్టి కౌంటర్ ఇచ్చారు. తగువులు పెట్టందే తాగిన ఓడ్కా మత్తు దిగదేమో అంటూ విమర్శించారు. పైగా, వర్మను పేటీఎం అనే పిచ్చికుక్క కరిసినట్లుంది అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.
 
తెలుగుదేశం పార్టీ పగ్గాలను హీరో జూనియర్ ఎన్టీఆర్‌కు అప్పజెప్పాలంటూ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల ఓ సెటైరికల్ ట్వీట్ చేశారు. దీనిపై దివ్యవాణి ఘాటుగా స్పందించారు. 
 
'నారా లోకేష్ సత్తా ఏంటో గత టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఎన్ని అవార్డ్స్ వచ్చాయో చూస్తే తెలుస్తుంది. నీలా, నీవు వత్తాసు పలుకుతున్న జాంబిరెడ్డిలాగ 420 పనులేవీ చేయెట్లా. నీకు పేటీఎం అనే పిచ్చికుక్క కరిసినట్లుంది. జూనియర్ ఎన్టీఆర్‌గారు ఎప్పుడో చెప్పారు. 
 
టీడీపీ కోసం నేను ఎప్పుడైనా సేవ చేయడానికి సిద్ధంగా ఉంటాను అని. నీ నారదుడి సలహా ఆయనకు అక్కర్లా ఎప్పుడేమి చేయాలో ఎన్టీఆర్‌గారికి తెలుసు. నారదుడిలాగ ఎప్పుడూ ఎవరికో ఒకరికి తగువులు పెట్టంది నీకు తాగిన ఓడ్కా మత్తు దిగదేమో. ఇలాగే తాగి వాగితే మా టీడీపీ సైనికులు నీకు ఏదో రోజు దేహశుద్ధి చేయక తప్పదు. తస్మాత్ జాగ్రత్త' అంటూ దివ్యవాణి ఆర్జీవీపై చెలరేగిపోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు...మీసాల పిల్ల.. 17 మిలియన్‌+ వ్యూస్ సాధించింది

World Health Summit 2025 : తొలి భారతీయ నటిగా కృతి సనన్ గుర్తింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments