Webdunia - Bharat's app for daily news and videos

Install App

తగువులు పెట్టందే తాగిన ఓడ్కా మత్తు దిగదేమో..: వర్మకు దివ్వవాణి కౌంటర్

Webdunia
గురువారం, 22 ఏప్రియల్ 2021 (10:07 IST)
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మకు సినీ నటి, టీడీపీ మహిళా నేత దివ్యవాణి గట్టి కౌంటర్ ఇచ్చారు. తగువులు పెట్టందే తాగిన ఓడ్కా మత్తు దిగదేమో అంటూ విమర్శించారు. పైగా, వర్మను పేటీఎం అనే పిచ్చికుక్క కరిసినట్లుంది అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.
 
తెలుగుదేశం పార్టీ పగ్గాలను హీరో జూనియర్ ఎన్టీఆర్‌కు అప్పజెప్పాలంటూ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల ఓ సెటైరికల్ ట్వీట్ చేశారు. దీనిపై దివ్యవాణి ఘాటుగా స్పందించారు. 
 
'నారా లోకేష్ సత్తా ఏంటో గత టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఎన్ని అవార్డ్స్ వచ్చాయో చూస్తే తెలుస్తుంది. నీలా, నీవు వత్తాసు పలుకుతున్న జాంబిరెడ్డిలాగ 420 పనులేవీ చేయెట్లా. నీకు పేటీఎం అనే పిచ్చికుక్క కరిసినట్లుంది. జూనియర్ ఎన్టీఆర్‌గారు ఎప్పుడో చెప్పారు. 
 
టీడీపీ కోసం నేను ఎప్పుడైనా సేవ చేయడానికి సిద్ధంగా ఉంటాను అని. నీ నారదుడి సలహా ఆయనకు అక్కర్లా ఎప్పుడేమి చేయాలో ఎన్టీఆర్‌గారికి తెలుసు. నారదుడిలాగ ఎప్పుడూ ఎవరికో ఒకరికి తగువులు పెట్టంది నీకు తాగిన ఓడ్కా మత్తు దిగదేమో. ఇలాగే తాగి వాగితే మా టీడీపీ సైనికులు నీకు ఏదో రోజు దేహశుద్ధి చేయక తప్పదు. తస్మాత్ జాగ్రత్త' అంటూ దివ్యవాణి ఆర్జీవీపై చెలరేగిపోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments