Webdunia - Bharat's app for daily news and videos

Install App

దొంగోడికి ఓట్లు వేసి భవిష్యత్‌ను నాశనం చేసుకున్నాం : చింతకాయల

Webdunia
ఆదివారం, 29 మే 2022 (12:23 IST)
తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని వేల కోట్ల రూపాయలను అక్రమంగా దోచుకుని 17 నెలల పాటు జైల్లో ఉన్న ఒక దొంగోడికి ఓట్లు వేసి అమరాతితో పాటు భవిష్యత్‌ను నాశనం చేసుకున్నామని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాతుడు ధ్వజమెత్తారు. 
 
ఒంగోలు వేదికగా జరుగుతున్న టీడీపీ మహానాడులో ఆయన ప్రసంగిస్తూ, మహానాడులో చేసిన తీర్మానాలు చూసిన దౌర్భాగ్యుడు తమ్మినేని సీతారాం ఈ వేదికను వల్లకాడు, శ్మశానం అన్నారని, ఈ మాటలను ప్రతి ఒక్క టీడీపీ కార్యకర్త గుర్తుపెట్టుకోవాలన్నారు. 
 
రాబోయే ఎన్నికల్లో నీతో పాటు నీ పార్టీ వైకాపాను, జగన్‌ను అదే శ్మశానంలో ప్రజలు తగలబెడుతారని, గుర్తుంచుకో.. అరగంట గంట అంటూ రాత్రిపూట పూట మల్లెపూలు అమ్ముకునే అంబటి రాంబాను లాంటో మంత్రా? 
 
బూతులు మాట్లాడే రింగుల రాణి రోజా ఆంటీ మొగుడికి చీరకట్టి ఇంట్లో కూర్చోబెట్టింది. ఆమె తెలుగుదేశం పార్టీ నేతలకు చీరలు పంపుతుందట. రాజకీయాలు అంటే జబర్దస్త్ అనుకుంటోందా? అంటూ అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments