Webdunia - Bharat's app for daily news and videos

Install App

దొంగోడికి ఓట్లు వేసి భవిష్యత్‌ను నాశనం చేసుకున్నాం : చింతకాయల

Webdunia
ఆదివారం, 29 మే 2022 (12:23 IST)
తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని వేల కోట్ల రూపాయలను అక్రమంగా దోచుకుని 17 నెలల పాటు జైల్లో ఉన్న ఒక దొంగోడికి ఓట్లు వేసి అమరాతితో పాటు భవిష్యత్‌ను నాశనం చేసుకున్నామని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాతుడు ధ్వజమెత్తారు. 
 
ఒంగోలు వేదికగా జరుగుతున్న టీడీపీ మహానాడులో ఆయన ప్రసంగిస్తూ, మహానాడులో చేసిన తీర్మానాలు చూసిన దౌర్భాగ్యుడు తమ్మినేని సీతారాం ఈ వేదికను వల్లకాడు, శ్మశానం అన్నారని, ఈ మాటలను ప్రతి ఒక్క టీడీపీ కార్యకర్త గుర్తుపెట్టుకోవాలన్నారు. 
 
రాబోయే ఎన్నికల్లో నీతో పాటు నీ పార్టీ వైకాపాను, జగన్‌ను అదే శ్మశానంలో ప్రజలు తగలబెడుతారని, గుర్తుంచుకో.. అరగంట గంట అంటూ రాత్రిపూట పూట మల్లెపూలు అమ్ముకునే అంబటి రాంబాను లాంటో మంత్రా? 
 
బూతులు మాట్లాడే రింగుల రాణి రోజా ఆంటీ మొగుడికి చీరకట్టి ఇంట్లో కూర్చోబెట్టింది. ఆమె తెలుగుదేశం పార్టీ నేతలకు చీరలు పంపుతుందట. రాజకీయాలు అంటే జబర్దస్త్ అనుకుంటోందా? అంటూ అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaa: నాగసాధువు తమన్నా ప్రమోషన్ కోసం హైదరాబాద్ విచ్చేసింది

SS Rajamouli: మహేష్ బాబు సినిమాకు సంగీతం ఒత్తిడి పెంచుతుందన్న కీరవాణి

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

CPI Narayana: కాసుల కోసం కక్కుర్తి పడకండి - సినీ పరిశ్రమకి సిపిఐ నారాయణ ఘాటు విమర్శ

Samantha: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments