Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు ఇంటికి వస్తే గేటు వద్దే శవాన్ని తిరిగి పంపిస్తాం : బుద్ధా వెంకన్న వార్నింగ్

Webdunia
సోమవారం, 24 జనవరి 2022 (14:18 IST)
గుడివాడలో వెలుగు చూసిన గోవా క్యాసినో వ్యవహరం ఇపుడు అధికార, విపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ప్రధానంగా వైకాపా, టీడీపీ నేతలు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా టీడీపీ నేత బుద్ధా వెంకన్న తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మంత్రి కొడాలి నానిని లక్ష్యంగా చేసుకుని ఆయన ఘాటైన వ్యాఖ్యలు చేశారు. 
 
క్యాసినో వ్యవహారంలో మంత్రి కొడాలి నాని ఆత్మహత్య చేసుకోవడం కాదని జగన్ ప్రభుత్వం గద్దె దిగిన వెంటనే ప్రజలే కొడాలి నానిని చంపేస్తారని చెప్పారు. అంతేకాదు, కొడాలి నాని.. చంద్రబాబు ఇంటికి వస్తే గేటు దగ్గరే చంపేసి శవాన్ని తిరిగి పంపిస్తామంటూ తీవ్రంగా హెచ్చరించారు. గుడివాడ క్యాసినో వ్యవహారంలో రూ.250 కోట్లు చేతులు మారాయని ఆరోపించారు. 
 
ఇకపోతే, ఏపీ డీజీపీ గౌతం సవాంగ్‌తో పాటు ఏపీ పోలీసులు వైకాపా కార్యకర్తల్లా పని చేస్తున్నారన్నారు. చంద్రబాబు హయాంలో చక్కగా పనిచేసి సవాంగ్ ఇపుడు మాత్రం జగన్ వంటి వ్యక్తి డైరెక్షన్‌లో తప్పులు మీద తప్పులు చేస్తున్నారని, ఈయన రిటైర్డ్ అయినా వదిలిపెట్టే ప్రసక్తే లేదని బుద్ధా వెంకన్న హెచ్చరించారు. 

సంబంధిత వార్తలు

ఆడియెన్స్ కోరుకుంటున్న సరికొత్త కంటెంట్ మా సత్యభామ లో ఉంది : దర్శకుడు సుమన్ చిక్కాల

స్వయంభూ లో సవ్యసాచిలా రెండు కత్తులతో యుద్ధం చేస్తున్న నిఖిల్

ఫతే సెట్స్ లో నసీరుద్దీన్ షాకు గైడెన్స్ ఇస్తున్న సోనూ సూద్

తొలి రోజు బాక్సాఫీస్ వద్ద 1.82 కోట్ల గ్రాస్ వసూళ్లు అందుకున్న గం..గం..గణేశా

యేవ‌మ్ నుంచి ర్యాప్ సాంగ్ విడుద‌ల చేసిన త‌రుణ్‌భాస్క‌ర్

బాదం పప్పులు తిన్నవారికి ఇవన్నీ

కాలేయంను పాడుచేసే 10 సాధారణ అలవాట్లు, ఏంటవి?

వేసవిలో 90 శాతం నీరు వున్న ఈ 5 తింటే శరీరం పూర్తి హెడ్రేట్

ప్రోస్టేట్ కోసం ఆర్జీ హాస్పిటల్స్ పయనీర్స్ నానో స్లిమ్ లేజర్ సర్జరీ

జెన్ జెడ్ ఫ్యాషన్-టెక్ బ్రాండ్ న్యూమీ: హైదరాబాద్‌లోని శరత్ సిటీ మాల్‌లో అతిపెద్ద రిటైల్ స్టోర్‌ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments