Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు ఇంటికి వస్తే గేటు వద్దే శవాన్ని తిరిగి పంపిస్తాం : బుద్ధా వెంకన్న వార్నింగ్

Webdunia
సోమవారం, 24 జనవరి 2022 (14:18 IST)
గుడివాడలో వెలుగు చూసిన గోవా క్యాసినో వ్యవహరం ఇపుడు అధికార, విపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ప్రధానంగా వైకాపా, టీడీపీ నేతలు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా టీడీపీ నేత బుద్ధా వెంకన్న తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మంత్రి కొడాలి నానిని లక్ష్యంగా చేసుకుని ఆయన ఘాటైన వ్యాఖ్యలు చేశారు. 
 
క్యాసినో వ్యవహారంలో మంత్రి కొడాలి నాని ఆత్మహత్య చేసుకోవడం కాదని జగన్ ప్రభుత్వం గద్దె దిగిన వెంటనే ప్రజలే కొడాలి నానిని చంపేస్తారని చెప్పారు. అంతేకాదు, కొడాలి నాని.. చంద్రబాబు ఇంటికి వస్తే గేటు దగ్గరే చంపేసి శవాన్ని తిరిగి పంపిస్తామంటూ తీవ్రంగా హెచ్చరించారు. గుడివాడ క్యాసినో వ్యవహారంలో రూ.250 కోట్లు చేతులు మారాయని ఆరోపించారు. 
 
ఇకపోతే, ఏపీ డీజీపీ గౌతం సవాంగ్‌తో పాటు ఏపీ పోలీసులు వైకాపా కార్యకర్తల్లా పని చేస్తున్నారన్నారు. చంద్రబాబు హయాంలో చక్కగా పనిచేసి సవాంగ్ ఇపుడు మాత్రం జగన్ వంటి వ్యక్తి డైరెక్షన్‌లో తప్పులు మీద తప్పులు చేస్తున్నారని, ఈయన రిటైర్డ్ అయినా వదిలిపెట్టే ప్రసక్తే లేదని బుద్ధా వెంకన్న హెచ్చరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' రిలీజ్‌కు ముందు మంచు విష్ణుకు షాకిచ్చిన జీఎస్టీ అధికారులు

డబ్బుల కోసం సినిమాలు చేయాలని లేదు, కన్నప్ప లో ప్రభాస్, విష్ణు పాత్రలు హైలైట్ : శివ బాలాజీ

ఎంటర్టైన్మెంట్, లవ్ స్టోరీ వర్జిన్ బాయ్స్ కి సెన్సార్ నుండి ఏ సర్టిఫికెట్

శ్రీశైలం దర్శనంతో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ముగించిన మంచు విష్ణు

Kannappa first review : మంచు విష్ణు చిత్రం కన్నప్ప ఫస్ట్ రివ్యూ చెప్పేసిన నటుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు, విశాఖలో బస్సును లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ భరత్

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments