Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి ప్రభంజనం : ఇండియా టుడే సర్వే

ఠాగూర్
గురువారం, 8 ఫిబ్రవరి 2024 (16:26 IST)
త్వరలో జరిగే ఏపీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్‌సభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ప్రభంజనం సృష్టిస్తుందని "మూడ్ ఆఫ్ ది నేషన్" పేరుతో ప్రముఖ పత్రిక ఇండియా టుడే ఓ సర్వేను నిర్వహించింది. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వస్తారా? లేదా విపక్షాల కూటమి బీజేపీ జోరుకు బ్రేక్ వేస్తుందా? అనే అంశాలతో పాటు అత్యంత కీలకంగా భావిస్తున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై కూడా ఈ సర్వే నిర్వహించింది. 
 
గురువారం వెల్లడైన ఈ సర్వే ఫలితాల మేరకు... ఏపీలోని మొత్తం 25 లోక్‌సభ సీట్లలో టీడీపీ ఏకంగా 17 సీట్లను, వైకాపా 8 సీట్లను గెలుచుకోవచ్చని అంచనా వేసింది. అలాగే, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి ఏకంగా 45 శాతం ఓట్లు, వైకాపాకు 41.1 శాతం ఓట్లు, బీజేపీకి 2.1 శాతం, కాంగ్రెస్ పార్టీకి 2.7 శాతం ఓట్లు వస్తాయని ఈ సర్వే అంచనా వేసింది. అయితే, ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయన్న అంశాన్ని మాత్రం ఈ సర్వే బహిర్గతం చేయలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments