Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి ప్రభంజనం : ఇండియా టుడే సర్వే

ఠాగూర్
గురువారం, 8 ఫిబ్రవరి 2024 (16:26 IST)
త్వరలో జరిగే ఏపీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్‌సభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ప్రభంజనం సృష్టిస్తుందని "మూడ్ ఆఫ్ ది నేషన్" పేరుతో ప్రముఖ పత్రిక ఇండియా టుడే ఓ సర్వేను నిర్వహించింది. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వస్తారా? లేదా విపక్షాల కూటమి బీజేపీ జోరుకు బ్రేక్ వేస్తుందా? అనే అంశాలతో పాటు అత్యంత కీలకంగా భావిస్తున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై కూడా ఈ సర్వే నిర్వహించింది. 
 
గురువారం వెల్లడైన ఈ సర్వే ఫలితాల మేరకు... ఏపీలోని మొత్తం 25 లోక్‌సభ సీట్లలో టీడీపీ ఏకంగా 17 సీట్లను, వైకాపా 8 సీట్లను గెలుచుకోవచ్చని అంచనా వేసింది. అలాగే, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి ఏకంగా 45 శాతం ఓట్లు, వైకాపాకు 41.1 శాతం ఓట్లు, బీజేపీకి 2.1 శాతం, కాంగ్రెస్ పార్టీకి 2.7 శాతం ఓట్లు వస్తాయని ఈ సర్వే అంచనా వేసింది. అయితే, ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయన్న అంశాన్ని మాత్రం ఈ సర్వే బహిర్గతం చేయలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments