Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా విజయంపై వేణుస్వామి జోస్యం.. సెటైర్లు వేస్తున్న టీడీపీ

సెల్వి
సోమవారం, 27 మే 2024 (20:18 IST)
Venu Swamy
ఐపీఎల్ ఫైనల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓడిపోవడంతో, జ్యోతిష్యుడు వేణు స్వామిపై సోషల్ మీడియాలో ట్రోల్స్ హోరెత్తుతున్నాయి. యూట్యూబ్, సోషల్ మీడియాను సమర్థవంతంగా ఉపయోగించుకునే జ్యోతిష్యుడు వేణు స్వామి. అతను సినీ ప్రముఖులు, క్రీడాకారులు మరియు రాజకీయ నాయకుల గురించి జ్యోతిష్యం చెప్తుంటాడు. 
 
ఆయనకు ట్రెండ్స్ గురించి బాగా తెలుసు. అదృష్టవశాత్తూ కొన్నిసార్లు అతని అంచనాలు ఫలించినా కొన్ని మాత్రం జరగవు. తాజాగా సన్ రైజర్స్ ఐపీఎల్‌లో గెలుస్తుందని వేణు స్వామి జోస్యం చెప్పాడు కానీ జట్టు ఓడిపోయింది. ఆయన అంచనాల్లో తదుపరిది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ గెలుపు. 
 
వైకాపా గెలుస్తుందని ఇప్పటికే వేణు స్వామి జోస్యం చెప్పారు. దీంతో టీడీపీ మద్దతుదారులు సెటైర్లు వేస్తున్నారు. ఇంకా రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి అయ్యే యోగం లేదని వేణు స్వామి చెబుతున్న వీడియో కూడా ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్‌తో కలిసి నటించడాన్ని అదృష్టంగా భావిస్తున్నా : మాళవిక మోహనన్

Naveen Chandra: డాక్టర్స్ ప్రేమ కథ గా 28°C, చాలా థ్రిల్లింగ్ అంశాలున్నాయి : నవీన్ చంద్ర

Samantha: సమంత రూత్ ప్రభు రహస్యంగా నిశ్చితార్థం చేసుకుందా?

Keeravani : షష్టిపూర్తి లో కీరవాణి రాసిన పాటని విడుదల చేసిన దేవి శ్రీ ప్రసాద్

Pawan Kalyan: మార్షల్ ఆర్ట్స్ గురువు షిహాన్ హుస్సైనీ మరణం ఆవేదనకరం : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?

తర్వాతి కథనం
Show comments