Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా విజయంపై వేణుస్వామి జోస్యం.. సెటైర్లు వేస్తున్న టీడీపీ

సెల్వి
సోమవారం, 27 మే 2024 (20:18 IST)
Venu Swamy
ఐపీఎల్ ఫైనల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓడిపోవడంతో, జ్యోతిష్యుడు వేణు స్వామిపై సోషల్ మీడియాలో ట్రోల్స్ హోరెత్తుతున్నాయి. యూట్యూబ్, సోషల్ మీడియాను సమర్థవంతంగా ఉపయోగించుకునే జ్యోతిష్యుడు వేణు స్వామి. అతను సినీ ప్రముఖులు, క్రీడాకారులు మరియు రాజకీయ నాయకుల గురించి జ్యోతిష్యం చెప్తుంటాడు. 
 
ఆయనకు ట్రెండ్స్ గురించి బాగా తెలుసు. అదృష్టవశాత్తూ కొన్నిసార్లు అతని అంచనాలు ఫలించినా కొన్ని మాత్రం జరగవు. తాజాగా సన్ రైజర్స్ ఐపీఎల్‌లో గెలుస్తుందని వేణు స్వామి జోస్యం చెప్పాడు కానీ జట్టు ఓడిపోయింది. ఆయన అంచనాల్లో తదుపరిది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ గెలుపు. 
 
వైకాపా గెలుస్తుందని ఇప్పటికే వేణు స్వామి జోస్యం చెప్పారు. దీంతో టీడీపీ మద్దతుదారులు సెటైర్లు వేస్తున్నారు. ఇంకా రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి అయ్యే యోగం లేదని వేణు స్వామి చెబుతున్న వీడియో కూడా ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments