Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీకి అవినీతి మరక అంటించడమే జగన్ లక్ష్యం : నారాయణ

Webdunia
గురువారం, 4 జులై 2019 (12:07 IST)
తెలుగుదేశం పార్టీకి ఏదో ఒక రూపంలో అవినీతి మరక అంటించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి వ్యవహారశైలి వుందని మాజీ మంత్రి పి.నారాయణ ఆరోపించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, తన అవినీతి బురదను తెలుగుదేశం పార్టీకి అంటించడమే సీఎం జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యంగా ఉందన్నారు. 
 
గురువారం ఆయన అమరావతిలో విలేకరులతో మాట్లాడుతూ అర్బన్ హౌసింగ్‌లో అవినీతి జరిగిందని వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు. టీడీపీ ప్రభుత్వంలో చదరపు అడుగుకు రూ.1,546 - రూ.1,651 మాత్రమే చెల్లింపులు జరిగాయన్నారు. చ‌ద‌ర‌పు అడుగుకు రూ.2,300కు పెంచారనేది అవాస్తవమని నారాయణ అన్నారు. 2004-14 మధ్య ఇళ్ల నిర్మాణంలో రూ.5 వేల కోట్ల అవినీతి జరిగిందని ఆయన అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments