Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీకి అవినీతి మరక అంటించడమే జగన్ లక్ష్యం : నారాయణ

Webdunia
గురువారం, 4 జులై 2019 (12:07 IST)
తెలుగుదేశం పార్టీకి ఏదో ఒక రూపంలో అవినీతి మరక అంటించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి వ్యవహారశైలి వుందని మాజీ మంత్రి పి.నారాయణ ఆరోపించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, తన అవినీతి బురదను తెలుగుదేశం పార్టీకి అంటించడమే సీఎం జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యంగా ఉందన్నారు. 
 
గురువారం ఆయన అమరావతిలో విలేకరులతో మాట్లాడుతూ అర్బన్ హౌసింగ్‌లో అవినీతి జరిగిందని వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు. టీడీపీ ప్రభుత్వంలో చదరపు అడుగుకు రూ.1,546 - రూ.1,651 మాత్రమే చెల్లింపులు జరిగాయన్నారు. చ‌ద‌ర‌పు అడుగుకు రూ.2,300కు పెంచారనేది అవాస్తవమని నారాయణ అన్నారు. 2004-14 మధ్య ఇళ్ల నిర్మాణంలో రూ.5 వేల కోట్ల అవినీతి జరిగిందని ఆయన అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

కాలం రాసిన కథలు సినిమాకు సీక్వెల్ గా బ్యాచిలర్స్ ప్రేమకథలు ప్రారంభం

ఆర్టిస్టుల ముసుగు సస్పెన్స్ తోపాటు మిత్ర మండలి టైటిల్ ప్రకటించిన బన్నీవాస్

నార్నే నితిన్, సతీష్ వేగేశ్న కాంబోలో శ్రీ శ్రీ శ్రీ రాజావారు చిత్రం రివ్యూ

Pawan: హరి హర వీర మల్లు జూన్ 12వ తేదీకి విడుదల లేదు - నిర్మాత ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments