నాలుగు దశాబ్దాల తర్వాత నగరిపల్లెలో చంద్రబాబు

Webdunia
శుక్రవారం, 8 జులై 2022 (09:40 IST)
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రూ జిల్లాలోని నగరిపల్లెకు 40 యేళ్ల తర్వాత వచ్చారు. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శుల్లో ఒకరైన నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఇంటికి చంద్రబాబు వచ్చారు. ఈ సందర్భంగా కిషోర్ కుమార్ రెడ్డి ఇచ్చిన ఆతిథ్యాన్ని చంద్రబాబు స్వీకరించి, ఆయన కుటుంబ సభ్యులను పలుకరించారు. 
 
చంద్రబాబు 40 యేళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమయంలో నగరిపల్లెకు వచ్చారు. ఆ తర్వాత ఇంతకాలానికి ఆయన ఆ గ్రామానికి రావడంతో గ్రామస్తులు సంభ్రమాశ్చర్యాలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు మహిళలు మంగళ హారతులు పెట్టి స్వాగతం పలికారు. 
 
కాగా, గతంలో ఆయన మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తండ్రి, మాజీ మంత్రి నల్లారి అమర్నాథ్ రెడ్డిని కలుసుకునేందుకు ఈ గ్రామానికి వచ్చారు. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

మంత్రి సీతక్క లాంచ్ చేసిన కామాఖ్య ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్

ఘంటసాల ది గ్రేట్ మూవీ మరో శంకరాభరణం అవుతుందన్న ప్రముఖులు

నేను నమ్మితే షూటింగ్ కు కూడా ఎప్పుడో గానీ వెళ్లను : నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్

Akhil Akkineni : ప్రశాంత్ నీల్ తో అఖిల్ అక్కినేని చిత్రం ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments