Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాలుగు దశాబ్దాల తర్వాత నగరిపల్లెలో చంద్రబాబు

Webdunia
శుక్రవారం, 8 జులై 2022 (09:40 IST)
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రూ జిల్లాలోని నగరిపల్లెకు 40 యేళ్ల తర్వాత వచ్చారు. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శుల్లో ఒకరైన నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఇంటికి చంద్రబాబు వచ్చారు. ఈ సందర్భంగా కిషోర్ కుమార్ రెడ్డి ఇచ్చిన ఆతిథ్యాన్ని చంద్రబాబు స్వీకరించి, ఆయన కుటుంబ సభ్యులను పలుకరించారు. 
 
చంద్రబాబు 40 యేళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమయంలో నగరిపల్లెకు వచ్చారు. ఆ తర్వాత ఇంతకాలానికి ఆయన ఆ గ్రామానికి రావడంతో గ్రామస్తులు సంభ్రమాశ్చర్యాలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు మహిళలు మంగళ హారతులు పెట్టి స్వాగతం పలికారు. 
 
కాగా, గతంలో ఆయన మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తండ్రి, మాజీ మంత్రి నల్లారి అమర్నాథ్ రెడ్డిని కలుసుకునేందుకు ఈ గ్రామానికి వచ్చారు. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

తర్వాతి కథనం
Show comments