Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాధినేని యామినికి భరోసా ఇచ్చిన చంద్రబాబు.. అయినా నోరెత్తలేదుగా?

Webdunia
శుక్రవారం, 30 ఆగస్టు 2019 (11:05 IST)
టీడీపీకి చెందిన మహిళా నాయకురాలు, పార్టీ అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మ తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు వార్తలొస్తున్న నేపథ్యంలో.. ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు మాత్రం పార్టీ ఆమెకు అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. 
 
సాధినేని యామిని శర్మ కూడా త్వరలోనే కమలం గూటికి చేరొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్న తరుణంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు... ఆమెను పిలిపించి మాట్లాడారని.. ఆమెకు పార్టీ అండగా వుంటుందని భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. 
 
టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ తరపున తన వాయిస్‌ను బలంగా వినిపించిన సాధినేని యామిని... ఇప్పుడు మౌనంగా ఉండిపోవడం చర్చనీయాంశమైంది. 
 
పార్టీ మార్పుపై చంద్రబాబుతో మాట్లాడారా అని అడిగితే... సాధినేని యామినీ... సమాధానం ఇవ్వట్లేదు. దాన్ని బట్టీ... ఆమె పార్టీ మారే అవకాశాలే ఎక్కువగా ఉండేలా ఉన్నాయి. మరి ఈ వార్తలపై సాధినేని యామినీ ఎలాంటి సమాధానం ఇస్తుందో వేచి చూడాలి.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments