సాధినేని యామినికి భరోసా ఇచ్చిన చంద్రబాబు.. అయినా నోరెత్తలేదుగా?

Webdunia
శుక్రవారం, 30 ఆగస్టు 2019 (11:05 IST)
టీడీపీకి చెందిన మహిళా నాయకురాలు, పార్టీ అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మ తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు వార్తలొస్తున్న నేపథ్యంలో.. ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు మాత్రం పార్టీ ఆమెకు అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. 
 
సాధినేని యామిని శర్మ కూడా త్వరలోనే కమలం గూటికి చేరొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్న తరుణంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు... ఆమెను పిలిపించి మాట్లాడారని.. ఆమెకు పార్టీ అండగా వుంటుందని భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. 
 
టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ తరపున తన వాయిస్‌ను బలంగా వినిపించిన సాధినేని యామిని... ఇప్పుడు మౌనంగా ఉండిపోవడం చర్చనీయాంశమైంది. 
 
పార్టీ మార్పుపై చంద్రబాబుతో మాట్లాడారా అని అడిగితే... సాధినేని యామినీ... సమాధానం ఇవ్వట్లేదు. దాన్ని బట్టీ... ఆమె పార్టీ మారే అవకాశాలే ఎక్కువగా ఉండేలా ఉన్నాయి. మరి ఈ వార్తలపై సాధినేని యామినీ ఎలాంటి సమాధానం ఇస్తుందో వేచి చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram: ఆంధ్ర కింగ్ తాలూకా... చిన్ని గుండెలో సాంగ్ తొో రామ్ పోతినేని

Bigg Boss Telugu 9: శ్రీజ దమ్ము రీ ఎంట్రీ.. దివ్వెల మాధురిపై ఎదురు దాడి.. వాయిస్‌పై ట్రోలింగ్స్

Suryakantham: ఒకరి బాధను సంతోషంగా తీసుకోలేనని తెగేసి చెప్పిన సూర్యకాంతం

Ravi Teja: రవితేజ, శ్రీలీల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ, యాక్షన్ తో విడుదలైన మాస్ జతర ట్రైలర్

Bigg Boss Telugu 9 : పక్కటెముకల్లో గాయం.. రెస్టు కోసం బిగ్ బాస్ హౌస్ నుంచి అవుట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments