Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో పెరుగుతున్న క్రైమ్ రేట్ : డీజీపీకి చంద్రబాబు లేఖ

Webdunia
సోమవారం, 2 మే 2022 (15:39 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవలికాలంలో వరుసగా హత్యలు, అత్యాచార ఘటనలు జరుగుతున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చివరకు పోలీసులు కూడా శృతిమించి ప్రవర్తిస్తున్నారు. ఫిర్యాదు చేయడానికి ఠాణాకు వెళ్లేవారిని పోలీసులే పట్టుకుని చితకబాదుతున్నారు. ఇలాంటి సంఘటనలు వరుసగా జరగుతుండటంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేస్తూ డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డికి ఓ లేఖ రాశారు. 
 
రాష్ట్రంలో జరుగుతున్న నేపాలను అదుపు చేయడంలో పోలీసులు పూర్తిగా విఫలమవుతున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో గత నాలుగు రోజుల్లో జరిగిన ఘటనలు సహా పెరుగుతున్న క్రైమ్ రేట్‌ను చంద్రబాబు తన లేఖలో వివరించారు. ఈ సందర్భంగా పోలీసుల వైఫల్యాలను కూడా ఆయన ప్రస్తావించారు. 
 
రాష్ట్రంలో శాంతిభద్రతు పూర్తిగా విచ్ఛిన్నమైపోయాయని ఆరోపించారు. రాష్ట్రంలో పూర్తిగా ఆటవిక పాలన సాగుతోందని ఫలితంగా ప్రజలకు భద్రత కరువైందని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతినేలా రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు నెలకొనివున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ గురించి క్లారిఫై ఇచ్చిన విజయ్ దేవరకొండ

రేణూ దేశాయ్ నటించిన బ్యాడ్ గాళ్స్ అమ్మోరులా వుంటుంది : డైరెక్టర్ మున్నా

C Kalyan : నిర్మాత సీ కళ్యాణ్ తో ఫిల్మ్ ఫెడరేషన్ ప్రతినిధులు సమావేశం - రేపు తుది తీర్పు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

తర్వాతి కథనం
Show comments