Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడీకి చంద్రబాబు షాక్ ... కేంద్ర మంత్రి పదవులకు రాంరాం?

ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తేరుకోలేని షాకివ్వనున్నారు. భారతీయ జనతా పార్టీ మిత్రక్షంగా, ఎన్డీయే భాగస్వామ్య పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీ మెల్లగా దూరం జరుగుతున్నట్టు తె

Webdunia
శుక్రవారం, 16 ఫిబ్రవరి 2018 (08:48 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తేరుకోలేని షాకివ్వనున్నారు. భారతీయ జనతా పార్టీ మిత్రక్షంగా, ఎన్డీయే భాగస్వామ్య పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీ మెల్లగా దూరం జరుగుతున్నట్టు తెలుస్తోంది. అంచలంచెల పోరాటంలో భాగంగా, ఏకంగా ఎన్డీయే కూటమి నుంచి వైదొలగాలన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. 
 
టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం గురువారం జరిగింది. ఇందులో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం. తొలుత కేంద్ర మంత్రి పదవులకు టీడీపీ మంత్రులు రాజీనామా చేసే అవకాశముంది. అప్పటికీ ఫలితం రాకపోతే బీజేపీతో కటీఫ్‌ చెప్పి, ఎన్డీయే నుంచి వైదొలిగేదాకా వెళ్లవచ్చునని తెలుస్తోంది. 
 
ఇదే అంశంపై పార్టీ నేతలతో చంద్రబాబు స్పందిస్తూ, 'రాష్ట్రానికి న్యాయం చేయాలని కేంద్రానికి పదేపదే విన్నవిస్తున్నాం. వారి స్పందన కోసం ఎదురు చూస్తున్నాం. న్యాయం చేయాల్సిన బాధ్యత వారిపై ఉంది. అయినా న్యాయం జరగకపోతే అంచెలంచెలుగా ముందుకు వెళ్లడం తప్ప మరో గత్యంతరం లేదు' అని వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sreeleela: భగవంత్ కేసరి గర్జించేలా చేసిన ప్రతి కూతురికి, అందరికీ థ్యాంక్స్.. శ్రీలీల

Bhagavanth Kesari: జాతీయ చలనచిత్ర పురస్కార విజేతలకు అభినందనలు-పవన్ కళ్యాణ్

మదరాసి నుంచి శివకార్తికేయన్ లవ్ ఫెయిల్యూర్ యాంథమ్

మిత్ర మండలి నుంచి రెండవ గీతం స్వేచ్ఛ స్టాండు విడుదల

భగవత్ కేసరి , 12th ఫెయిల్ ఉత్తమ చిత్రం; షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాస్సే ఉత్తమ నటుడి అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments