Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫినాయిల్ సాయిరెడ్డిగారూ... ఫినాయిల్ బ్యాచ్ రెచ్చిపోయి తెలుగు చంపేస్తారా?

Webdunia
ఆదివారం, 24 నవంబరు 2019 (15:25 IST)
వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డిని ఉద్దేశించి టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మరోమారు విమర్శలు గుప్పించారు. తన ట్విట్టర్ ఖాతాలో ఆయన విజయసాయిరెడ్డిని ఫినాయిల్ సాయిరెడ్డిగారూ అంటూ వ్యంగ్యంగా అన్నారు. 
 
విజయసాయి డైరెక్షన్‌లోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంగ్లీష్ పాట అందుకున్నారని దుయ్యబట్టారు. గతంలో ఎందుకింత తెగులు.. తెలుగును విస్మరిస్తారా? అంటూ తెలుగు కోసం పోరాటం చేసిన జగన్.. ఇప్పుడు ఆయన నాలుకను మడతేసి ఇంగ్లీష్ ఉద్యమం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. 
 
'మీ ఫినాయిల్ పత్రిక, ఫినాయిల్ బ్యాచ్ రెచ్చిపోయి తెలుగుని చంపేస్తారా? అని రాసిన రాతలు మర్చిపోయారా? అన్నీ మీ డైరెక్షన్‌లోనే నడిచాయి కదా ఫినాయిల్ సాయిరెడ్డిగారూ' అంటూ ట్విట్టర్ వేదికగా బుద్దా వెంకన్న ఘాటైన విమర్శలు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments