Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉద్యోగం కోసం డబ్బు ఇవ్వొద్దు.. వారిని నమ్మొద్దు

Webdunia
గురువారం, 22 ఆగస్టు 2019 (15:21 IST)
ఏపీలో సచివాలయ ఉద్యోగాలు ఇప్పిస్తామని కొందరు దళారులు ఉద్యోగార్థులను మోసం చేస్తున్నారన్న వార్త ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది. దీనిపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది. ఆ దళారుల్ని గుర్తించే పనిలో పడింది. ఇక దీనిపై స్పందించారు ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి. 
 
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల ఎంపికలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కొందరు నిరుద్యోగ యువతను మోసం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అలాంటి వారి మాటలు నమ్మి ఎవ్వరూ మోసపోవద్దని సూచించారు. జిల్లా ఎంపిక కమిటీ ద్వారా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల ఎంపిక జరుగుతుందన్నారు. 
 
రాత పరీక్షలో మెరిట్‌ సాధించిన వారికి మాత్రమే ఆ ఉద్యోగాలు దక్కుతాయన్నారు. ఈ ఉద్యోగాల కోసం ఎవ్వరిని నమ్మి డబ్బు ఇవ్వొద్దని ఇస్తే మోసపోవడం ఖాయమన్నారు. అలాంటి వారు ఎవరైనా తారసపడితే జిల్లా ఎస్పీకి గానీ స్థానిక పోలీస్ స్టేషన్‌లో గానీ ఫిర్యాదు చేయాలని సూచించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments