Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉద్యోగం కోసం డబ్బు ఇవ్వొద్దు.. వారిని నమ్మొద్దు

Webdunia
గురువారం, 22 ఆగస్టు 2019 (15:21 IST)
ఏపీలో సచివాలయ ఉద్యోగాలు ఇప్పిస్తామని కొందరు దళారులు ఉద్యోగార్థులను మోసం చేస్తున్నారన్న వార్త ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది. దీనిపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది. ఆ దళారుల్ని గుర్తించే పనిలో పడింది. ఇక దీనిపై స్పందించారు ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి. 
 
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల ఎంపికలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కొందరు నిరుద్యోగ యువతను మోసం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అలాంటి వారి మాటలు నమ్మి ఎవ్వరూ మోసపోవద్దని సూచించారు. జిల్లా ఎంపిక కమిటీ ద్వారా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల ఎంపిక జరుగుతుందన్నారు. 
 
రాత పరీక్షలో మెరిట్‌ సాధించిన వారికి మాత్రమే ఆ ఉద్యోగాలు దక్కుతాయన్నారు. ఈ ఉద్యోగాల కోసం ఎవ్వరిని నమ్మి డబ్బు ఇవ్వొద్దని ఇస్తే మోసపోవడం ఖాయమన్నారు. అలాంటి వారు ఎవరైనా తారసపడితే జిల్లా ఎస్పీకి గానీ స్థానిక పోలీస్ స్టేషన్‌లో గానీ ఫిర్యాదు చేయాలని సూచించారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments