అసభ్య వ్యాఖ్యలు చేస్తున్న కొడాలి నానిపై చర్యలు తీసుకోండి: నిమ్మగడ్డ రమేశ్

Webdunia
గురువారం, 19 నవంబరు 2020 (15:02 IST)
ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కు, వైసీపీ ప్రభుత్వానికి మధ్య భీకర పోరు జరుగుతున్నది. నిమ్మగడ్డ రమేశ్, వైసీపీ ప్రభుత్వం మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమని మండుతోంది. తాజా ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ సిద్ధమవుతున్న సమయంలో నిమ్మగడ్డను వైసీపీ నేతలు మరోసారి టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా మంత్రి కొడాలి నాని తనపై అసభ్యకర వార్తలను గుప్పిస్తున్నారని నిమ్మగడ్డ మండిపడ్డారు.
 
ఈ నేపథ్యంలో రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌కు నిమ్మగడ్డ ఓ లేఖ రాసారు. ఈ లేఖలో మంత్రి కొడాలి నానిపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అందులో ఎన్నికల నిర్వహణపై అభ్యంతర వ్యాఖ్యలు చేశారని, అసభ్యకర వార్తలతో తనను దూషించారని అందులో పేర్కొన్నారు.
 
ఎన్నికల కమిషన్‌కు వ్యతిరేకంగా ఉద్యోగులను రెచ్చగొడుతున్నారని తెలిపారు. ఈసీని ఉద్దేశించి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు, పత్రికల్లో వచ్చిన క్లిప్పింగ్ వీడియోను గవర్నర్‌కు పంపారు. కొడాలి నానిపై చర్యలు తీసుకోవాలని అందులో తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Malavika Nair: శర్వా.. బైకర్ ఫస్ట్ ల్యాప్ గ్లింప్స్ థియేటర్లలో స్క్రీనింగ్

Thaman: బాలకృష్ణ.. అఖండ 2: తాండవం బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం సర్వేపల్లి సిస్టర్స్

Dulquer : దుల్కర్ సల్మాన్.. కాంత నుంచి రాప్ ఆంథమ్ రేజ్ ఆఫ్ కాంత రిలీజ్

Rashmika: ది గర్ల్ ఫ్రెండ్ లో రశ్మికను రియలిస్టిక్ గా చూపించా : రాహుల్ రవీంద్రన్

Bhumi Shetty: ప్రశాంత్ వర్మ కాన్సెప్ట్ తో రాబోతున్న మహాకాళి చిత్రంలో భూమి శెట్టి లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments