Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసభ్య వ్యాఖ్యలు చేస్తున్న కొడాలి నానిపై చర్యలు తీసుకోండి: నిమ్మగడ్డ రమేశ్

Webdunia
గురువారం, 19 నవంబరు 2020 (15:02 IST)
ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కు, వైసీపీ ప్రభుత్వానికి మధ్య భీకర పోరు జరుగుతున్నది. నిమ్మగడ్డ రమేశ్, వైసీపీ ప్రభుత్వం మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమని మండుతోంది. తాజా ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ సిద్ధమవుతున్న సమయంలో నిమ్మగడ్డను వైసీపీ నేతలు మరోసారి టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా మంత్రి కొడాలి నాని తనపై అసభ్యకర వార్తలను గుప్పిస్తున్నారని నిమ్మగడ్డ మండిపడ్డారు.
 
ఈ నేపథ్యంలో రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌కు నిమ్మగడ్డ ఓ లేఖ రాసారు. ఈ లేఖలో మంత్రి కొడాలి నానిపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అందులో ఎన్నికల నిర్వహణపై అభ్యంతర వ్యాఖ్యలు చేశారని, అసభ్యకర వార్తలతో తనను దూషించారని అందులో పేర్కొన్నారు.
 
ఎన్నికల కమిషన్‌కు వ్యతిరేకంగా ఉద్యోగులను రెచ్చగొడుతున్నారని తెలిపారు. ఈసీని ఉద్దేశించి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు, పత్రికల్లో వచ్చిన క్లిప్పింగ్ వీడియోను గవర్నర్‌కు పంపారు. కొడాలి నానిపై చర్యలు తీసుకోవాలని అందులో తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విరాట్ కోహ్లీ, అబ్ధుల్ రజాక్‌లతో అలాంటి రూమర్స్.. తమన్నా ఫైర్

యూనియన్లు కార్మికులనుంచి లక్షలు దోచేస్తున్నాయ్ : ఫిలిం ఛాంబర్ విమర్శ

పవన్ కళ్యాణ్ షూటింగ్ లో సినీ కార్మికుల ధర్నా - పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేసిన నిర్మాతలు

Sonakshi Sinha: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా థ్రిల్లర్ జటాధర.. థండరస్ లుక్

నా తలపై జుట్టంతా ఊడిపోయింది.. నీవు మాత్రం అలాగే ఎలా ఉన్నావయ్యా? రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

తర్వాతి కథనం
Show comments