Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగళూరు పర్యటనతో రికార్డ్ కొట్టిన వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డి

సెల్వి
మంగళవారం, 8 అక్టోబరు 2024 (11:29 IST)
మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి బెంగళూరు పర్యటనతో రికార్డ్ సృష్టించారు. ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిన తర్వాత జగన్ 12వ సారి బెంగళూరు పర్యటనకు వెళ్ళారు. ఏపీలో ఎన్నికలు ముగిసిన నాలుగు నెలల కాలంలో జగన్ తాడేపల్లి నుంచి బెంగళూరుకు వెళ్లడం ఇది 12వ సారి. ఏపీలో కంటే జగన్ ఎక్కువ కాలం బెంగళూరు ప్యాలెస్‌లో గడుపుతున్నారు. 
 
వైసీపీ అధినేత జగన్ పుంగనూరుకు వెళ్లాల్సి ఉన్నందున ఈ వారం మళ్లీ ఏపీకి రావాల్సింది. కానీ పుంగనూరు పర్యటన రద్దు అయ్యింది. ఒకవేళ జగన్ పుంగనూరుకు వచ్చి వుంటే ఈ టూర్ 12వ సారి అయ్యివుంటుంది.

ఈ నేపథ్యంలో ఏపీలో వచ్చే ఎన్నికల నాటికి జగన్ బెంగళూరు పర్యటనల్లో డబుల్ సెంచరీ (200) సులువుగా చేయగలరని సోషల్ మీడియాలో ఎన్డీయే కార్యకర్తలు సరదాగా సెటైర్లు వేస్తున్నారు. సగటున, జగన్ దాదాపు సగం సమయం అక్కడే గడుపుతూ నెలకు మూడుసార్లు బెంగుళూరుకు వెళుతున్నారని టాక్ వస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డబ్బింగ్ సినిమాలపై అబ్బూరి రవి విమర్శలకు సొల్యూషన్ దొరుకుతుందా?

త్వరలోనే ప్రభాస్ పెళ్లి... స్పష్టత ఇచ్చిన పెద్దమ్మ శ్యామలాదేవి

హారర్ థ్రిల్లర్ గా ది రాజా సాబ్ ఏప్రిల్ 10న రాబోతుందన్న డైరెక్టర్ మారుతి

శివకార్తికేయన్, సాయి పల్లవి చిత్రం అమరన్ లో ఫస్ట్ సింగిల్ లాంఛ్ చేసిన నితిన్

అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అంటున్న నిఖిల్ సిద్ధార్థ్‌, రుక్మిణి వ‌సంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొలెస్ట్రాల్ కరిగిపోయేందుకు తేనెలో ఇవి కలిపి తీసుకుంటే...

రాత్రి భోజనం ఆరోగ్యకరంగా వుండాలంటే?

గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా త్రిప్తి డిమ్రీని ప్రకటించిన ఫరెవర్ న్యూ

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments