Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగళూరు పర్యటనతో రికార్డ్ కొట్టిన వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డి

సెల్వి
మంగళవారం, 8 అక్టోబరు 2024 (11:29 IST)
మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి బెంగళూరు పర్యటనతో రికార్డ్ సృష్టించారు. ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిన తర్వాత జగన్ 12వ సారి బెంగళూరు పర్యటనకు వెళ్ళారు. ఏపీలో ఎన్నికలు ముగిసిన నాలుగు నెలల కాలంలో జగన్ తాడేపల్లి నుంచి బెంగళూరుకు వెళ్లడం ఇది 12వ సారి. ఏపీలో కంటే జగన్ ఎక్కువ కాలం బెంగళూరు ప్యాలెస్‌లో గడుపుతున్నారు. 
 
వైసీపీ అధినేత జగన్ పుంగనూరుకు వెళ్లాల్సి ఉన్నందున ఈ వారం మళ్లీ ఏపీకి రావాల్సింది. కానీ పుంగనూరు పర్యటన రద్దు అయ్యింది. ఒకవేళ జగన్ పుంగనూరుకు వచ్చి వుంటే ఈ టూర్ 12వ సారి అయ్యివుంటుంది.

ఈ నేపథ్యంలో ఏపీలో వచ్చే ఎన్నికల నాటికి జగన్ బెంగళూరు పర్యటనల్లో డబుల్ సెంచరీ (200) సులువుగా చేయగలరని సోషల్ మీడియాలో ఎన్డీయే కార్యకర్తలు సరదాగా సెటైర్లు వేస్తున్నారు. సగటున, జగన్ దాదాపు సగం సమయం అక్కడే గడుపుతూ నెలకు మూడుసార్లు బెంగుళూరుకు వెళుతున్నారని టాక్ వస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments