Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈశాన్య గాలుల ప్రభావం.. తిరోగమిస్తున్న రుతుపవనాలు

Webdunia
ఆదివారం, 24 అక్టోబరు 2021 (15:53 IST)
ఈశాన్య గాలుల ప్రభావం కారణంగా రుతుపవనాలు తిరోగమిస్తున్నట్టు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా, నైరుతి రుతుపవనాల తిరోగమనరేఖ కళింగపట్నం, నందిగామ, కర్నూలు, గదగ్, మజలి ప్రాంతాల మీదుగా వెళుతున్నాయని పేర్కొంది. వచ్చే 48 గంటల పాటు ఇదేపరిస్థితి కొనసాగుతుందని తెలిపింది. 
 
అదేసమయంలో రాగల 48 గంటలలో ఈశాన్య రుతుపవనాలు భారతదేశంలోని ఆగ్నేయ ద్వీపకల్ప ప్రాంతంలో ప్రవేశించే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ఉత్తర తమిళనాడు తీరం, దాని పరిసర ప్రాంతాల్లో 1.5 కి.మీ. ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని పేర్కొంది.
 
ఉపరితల ఆవర్తనం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాంలో రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు చెప్పింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments