Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడు రాజధానుల బిల్లుపై ఉత్కంఠ : న్యాయ సలహా కోరిన గవర్నర్

Webdunia
బుధవారం, 29 జులై 2020 (15:32 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానులను నిర్మించతలపెట్టింది. అలాగే, అమరావతి రాజధాని అభివృద్ధి కోసం గత ప్రభుత్వం తీసుకొచ్చిన సీఆర్డీఏ చట్టాన్ని రద్దు చేసింది. ఈ రెండు అంశాలకు సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైకాపా ప్రభుత్వం బిల్లులు తెచ్చి, వాటిని అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. అక్కడ సంపూర్ణ మెజార్టీ ఉండటంతో వాటిని పాస్ చేయించుకుంది. కానీ, శాసనమండలిలో మాత్రం ఆ బిల్లులకు చుక్కెదురైంది. 
 
ఈ క్రమంలో ఇపుడు మూడు రాజధాను బిల్లుతో పాటు.. సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులను గవర్నరు బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం కోసం రాజ్‌భవన్‌కు పంపించింది. వీటిని పరిశీలించిన గవర్నర్.. న్యాయసలహాను కోరారు. 
 
అంతకుముందు.. ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గవర్నరును కలిసి.. బిల్లుల ఆవశ్యకతో పాటు.. మూడు రాజధానులతో పాలనను వికేంద్రీకరిస్తున్నట్టు పేర్కొన్నారు. అలాగే, ఈ బిల్లులు అసెంబ్లీ ఉభయ సభల్లో ఆమోదం పొందాయని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో ఈ బిల్లులపై గవర్నరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న ఉత్కంఠ నెలకొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram charan: రామ్ చరణ్ గడ్డం, వెనుకకు లాగిన జుట్టు జిమ్ బాడీతో పెద్ది కోసం సిద్ధం

అన్నం పెట్టిన సినీ పరిశ్రమకు, నిర్మాతకు అండగా వుండేదుకే వచ్చా : పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించే అవకాశం దక్కటం నా అదృష్టం.. నిధి అగర్వాల్

నేను యాక్సిడెంటల్ హీరోను... చిరంజీవి తమ్ముడైనా టాలెంట్ లేకుంటే వేస్ట్ : పవన్ కళ్యాణ్

హిరణ్య కశ్యప గా రానా, విజయ్ సేతుపతి ఓకే, కానీ నరసింహ పాత్ర ఎవరూ చేయలేరు : డైరెక్టర్ అశ్విన్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments