Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీకి సుష్మా స్వరాజ్, తెలంగాణకి సుమిత్రా మహాజన్... గవర్నర్లుగా అంటండీ...?

Webdunia
సోమవారం, 10 జూన్ 2019 (15:08 IST)
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్. ఏపీ విభజన జరిగినప్పటికీ రెండు రాష్ట్రాలకి ఆయననే గవర్నర్‌గా కొనసాగిస్తున్నారు. ఐతే ఎన్డీయే బంపర్ మెజారిటీతో గెలవడం, కేంద్రంలో మరోసారి మోదీ చక్రం తిప్పడం జరిగిపోయింది. దీనికితోడు కొత్తగా కేంద్ర హోంశాఖామంత్రిగా అమిత్ షా బాధ్యతు చేపట్టారు. ఇక అప్పట్నుంచి అమిత్ షా ప్రత్యేకించి తెలంగాణపై టార్గెట్ పెట్టినట్లు చెపుతున్నారు.
 
తెలంగాణ సీఎం కేసీఆర్ పంటికింది రాయిలా కొరుకుడు పడటం లేదనీ, అందువల్ల తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా సుమిత్రా మహాజన్‌ను నియమిస్తే ఎలా వుంటుందన్న కోణంలో ఆలోచన చేస్తున్నారు. అలాగే ఏపీలోనూ భాజపా తనదైన మార్కును కనబర్చాలనుకుంటోంది. ఈ క్రమంలో ఏపీ గవర్నర్‌గా సుష్మా స్వరాజ్ ను ఎంపిక చేస్తే ఎలా వుంటుందని అమిత్ షా ఆలోచన చేస్తున్నారట. మరి ఇందులో ఎంతవరకు నిజం వుందో చూడాలి మరి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mohanlal: ఐమ్యాక్స్‌లో విడుద‌ల‌వుతున్న తొలి సినిమా L2E: ఎంపురాన్‌ : మోహ‌న్ లాల్‌

Chiranjeevi : చిరంజీవి బుగ్గపై ముద్దు పెట్టుకున్న మహిళా అభిమాని- ఫోటో వైరల్

Nidhi Agarwal: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌లో చిక్కిన పవన్ హీరోయిన్ నిధి అగర్వాల్ (video)

Jwala Gutta: గుండె జారి గల్లంతయ్యిందేలో ఐటమ్ సాంగ్‌తో ఇబ్బంది పడ్డాను.. జ్వాలా గుత్తా

Keerthy Suresh సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన కీర్తి సురేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

Fennel Water: పరగడుపున సోంపు నీటిని తాగితే ఏంటి లాభం? ఎవరు తాగకూడదు..?

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

తర్వాతి కథనం
Show comments