Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ పాదయాత్రలో సూరి భార్య భానుమతి... అవకాశం ఇస్తే...

చాలా రోజుల తరువాత మద్దెలచెరువు సూరి భార్య భానుమతి ప్రత్యక్షమయ్యారు. అది కూడా వైఎస్ఆర్ సిపి అధినేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్రలోనే. జగన్ మోహన్ రెడ్డిని కలవడమే కాకుండా ఆ తరువాత భానుమతి మీడియాతో మాట్లాడారు. జగన్ అంటే నాకు గౌరవం. ఆయన పాదయాత

Webdunia
గురువారం, 14 డిశెంబరు 2017 (21:16 IST)
చాలా రోజుల తరువాత మద్దెలచెరువు సూరి భార్య భానుమతి ప్రత్యక్షమయ్యారు. అది కూడా వైఎస్ఆర్ సిపి అధినేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్రలోనే. జగన్ మోహన్ రెడ్డిని కలవడమే కాకుండా ఆ తరువాత భానుమతి మీడియాతో మాట్లాడారు. జగన్ అంటే నాకు గౌరవం. ఆయన పాదయాత్ర చేయడం నేను టీవీల్లో చూశాను. రాప్తాడు నియోజవకర్గంలో తను పర్యటించేటప్పుడు వచ్చి కలవమని జగన్ చెప్పారు. అందుకే వచ్చి కలిశాను.
 
నేను ఇంకా వైసిపిలోనే ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి ఎక్కడి నుంచి అవకాశమిచ్చినా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నాకు పదవులంటే పెద్దగా ఆసక్తి లేదు. కొంతమంది ఫ్యాక్షనిజాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబునాయుడును ఉద్దేశించి భానుమతి వ్యాఖ్యలు చేశారు. భానుమతి ఒక్కసారిగా జగన్ పాదయాత్రలో ప్రత్యక్షం కావడంతో అందరూ ఆశ్చర్యపోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అసలు మీ సమస్య ఏంటి? జర్నలిస్టుపై మండిపడిన పూజాహెగ్డే

పూజా హెగ్డేలో ప్రేమలో పడింది.. ఘాటుగా లిప్ కిస్.. ట్రెండింగ్‌లో బుట్టబొమ్మ (video)

సెల్ఫీ కోసం వచ్చిన మహిళా ఫ్యాన్స్‌కు ముద్దు పెట్టిన ఉదిత్.. ఏకంగా లిప్ లాక్ (video)

పుష్ప 2కు ముందే వైల్డ్ ఫైర్ షో చేశాం - సినిమాలూ చేస్తున్నా : ఫరియా అబ్దుల్లా

తనికెళ్ల భరణి ప్రధాన పాత్రలో క్రైమ్ థ్రిల్లర్ అసుర సంహారం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ తొలి పీడియాట్రిక్ బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం: క్యాన్సర్ ఛాంపియన్‌ల కోసం హెచ్‌సిజి క్యూరీ క్యాన్సర్ సెంటర్ పికిల్‌బాల్ టోర్నమెంట్‌

టీకన్సల్ట్ ద్వారా సమగ్ర ఆరోగ్య సంరక్షణ: మంతెన సత్యనారాయణ రాజు ఆరోగ్య ప్రసంగం

స్ట్రాబెర్రీలు తింటే 7 ఆరోగ్య ప్రయోజనాలు

ఆడోళ్లకు కూడా కండోమ్స్ వచ్చేశాయి.. ఎలా వాడాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments