Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ ఆర్థిక పరిస్థితి దిగజారిపోతోంది : సురేష్ ప్రభు

Webdunia
బుధవారం, 2 డిశెంబరు 2020 (21:36 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆర్థిక పరిస్థితిపై కేంద్ర రైల్వే శాఖ మాజీ మంత్రి, బీజేపీ భ్యుడు సురేష్ ప్రభు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వం పరిమితికి మించి అప్పులు చేస్తోందని వ్యాఖ్యానించారు. పైగా, ఈ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉందని, చేయిదాటక ముందే చర్యలు తీసుకోవాలంటూ కోరారు. ఈ మేరకు విత్తమంత్రి నిర్మలా సీతారమన్‌కు ఆయన ఓ లేఖ రాశారు. 
 
ఈ లేఖలో.. దేశంలోని పలు రాష్ట్రాలు అప్పులు చేయడం కోసం కార్పొరేషన్లను ఏర్పాటు చేసుకుంటున్నాయన్నారు. ఏపీలో ప్రభుత్వం చేస్తున్న అప్పులు పరిధిని దాటి పోయాయని చెప్పారు. ఈ అప్పులను సంక్షేమ పథకాలకు తరలిస్తున్నారని తెలిపారు. 
 
అభివృద్ధి పథకాలకు వాడాల్సిన నిధులను సంక్షేమ పథకాలకు తరలిస్తే... అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్షీణిస్తుందన్నారు. ఏపీ ఆర్థిక పరిస్థితి చేయిదాటి దిగజారక ముందే చర్యలు తీసుకోవాలని కోరారు. సురేశ్ ప్రభు ఏపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pooja Hegde: సరైన స్క్రిప్ట్ దొరక్క తెలుగు సినిమాలు చేయడంలేదు : పూజా హెగ్డే

మధురం మధురమైన విజయాన్ని అందుకోవాలి :వీవీ వినాయక్

Charan: సుకుమార్ తో రామ్ చరణ్ చిత్రం లేనట్లే? సందీప్ రెడ్డి వంగా తో రెడీ అవుతున్నాడా?

బాలకృష్ణతో కలిసి జైలర్ 2లో నటిస్తున్నారా? శివన్న సమాధానం ఏంటి?

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments