Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎస్వీబీసీ సీఈవోగా సురేష్ కుమార్

Webdunia
గురువారం, 13 ఆగస్టు 2020 (23:14 IST)
టీటీడీ స్పెషల్ ఆఫీసర్ ఏ.వీ.ధర్మా రెడ్డి నుండి ఎస్వీబీసీ సీఈవోగా సురేష్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. అయోధ్య రామాలయ భూమిపూజ లైవ్ ఎస్వీబీసీలో టెలికాస్ట్ కాకపోవటంతో బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో గతంలో టీటీడీ ఎస్వీబీసీ ఛానల్ సీఈవోగా ఉన్న నగేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. అలాగే కొత్త సీఈవోగా కేంద్ర సర్వీసుల్లో ఉన్న సురేష్ కుమార్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ క్రమంలో ఈరోజు సురేష్‌ కుమార్ ఎస్వీబీసీ సీఈవోగా బాధ్యతలను స్వీకరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments