Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటర్ పరీక్షలు రద్దుకు ఏపీకి సుప్రీంకోర్టు నోటీసులు: నచ్చచెపుతామంటున్న ఆదిమూలపు

Webdunia
గురువారం, 17 జూన్ 2021 (16:08 IST)
కరోనా నేపధ్యంలో దేశంలోని 28 రాష్ట్రాలకు గాను 18 రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలను రద్దు చేసాయి ఆయా ప్రభుత్వాలు. కానీ ఏపీతో సహా మరో మూడు రాష్ట్రాలు మాత్రం కరోనా వున్నప్పటికీ విద్యార్థులకు పరీక్షలు పెట్టి తీరుతామని భీష్మించుకు కూర్చున్నాయి. దీనిపై సుప్రీంకోర్టులో చర్చ జరిగింది.
 
రాజ్యాంగంలోని ఆర్టికల్ 21ని అనుసరించి ప్రతి ఒక్కరికీ జీవించే హక్కు వున్నదనీ, ఇప్పటివరకూ విద్యార్థులకు కనీసం టీకాలు కూడా వేయలేదని న్యాయకోవిదులు అభిప్రాయపడ్డారు. ఈ నేపధ్యంలో పరీక్షలు పెట్టాల్సిందేనంటూ భీష్మించుకుని కూర్చున్న ఏపీ, పంజాబ్‌, త్రిపుర, అస్సాం రాష్ట్రాలకు పరీక్షల రద్దుకు సుప్రీం నోటీసులు ఇచ్చింది.
 
దీనిపై ఏపీ విద్యాశాఖమంత్రి స్పందిస్తూ.. విద్యార్థుల భవితవ్యం బాగుండాలని తాము పరీక్షలు నిర్వహించాలనుకుంటున్నామనీ, ఈ విషయాన్ని సుప్రీంకోర్టుకు నచ్చజెపుతామని అన్నారు. ఏం జరుగుతుందో చూడాల్సిందే.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments