Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో కాకపుట్టిస్తున్న అమరావతి.. నేడు సుప్రీంకోర్టులో కీలక విచారణ!

Webdunia
మంగళవారం, 31 జనవరి 2023 (10:41 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో నవ్యాంధ్ర రాజధాని అమరావతి అంశం కాకపుట్టిస్తుంది. నవ్యాంధ్రకు రాజధానిగా ప్రకటించిన అమరావతిని అభివృద్ధి చేయాలంటూ లోగడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. దీన్ని వైకాపా ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. హైకోర్టు తీర్పును అమలు చేయడం సాధ్యం కాదని ఏపీ సర్కారు పేర్కొంది. అందువల్ల హైకోర్టు తీర్పు స్టే విధించాలని కోరింది. 
 
మరోవైపు, రాజధాని అంశంపై సుప్రీంకోర్టులో మరో పిటిషన్ కూడా దాఖలైంది. శివరామకృష్ణన్ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని కోరుతూ ప్రకాశం జిల్లాకు చెందిన మస్తాన్ వలీ అనే వ్యక్తి ఈ పిటిషన్‌ను వేశారు. ఒకేచోట కాకుండా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందేలా చూడాలని శివరామకృష్ణన్ కమిటీ సూచించింది. ఈ పిటిషన్‌లు అన్నింటిపై మంగళవారం విచారణ జరుపనుంది. ఈ రెండు పిటిషన్లను కలిపి విచారించనుంది. 
 
దీంతో సుప్రీంకోర్టు తీర్పు ఏ విధంగా ఉండబోతుందనే విషయంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు, ఆరు నెలల్లోగా అమరావతిని అభివృద్ధి చేయాలంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై ఇప్పటికే సుప్రీంకోర్టు స్టే విధించింది. ఏపీ ప్రభుత్వం, మరో పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాదులు కేకే వేణుగోపాల్, శ్యామ్ దివాన్‌లు తమతమ వాదనలు వినిపించనున్నారు. దీంతో సుప్రీంకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments