Webdunia - Bharat's app for daily news and videos

Install App

లగడపాటిపై పెప్పర్ స్ప్రే కేసును కొట్టివేసిన సుప్రీంకోర్టు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో లోక్‌సభలో ఎంపీలపై పెప్పర్ స్ప్రే చల్లిన వ్యవహారం యావత్ భారతదేశాన్ని షాక్‌కు గురి చేసిన విషయం తెల్సిందే. దీనిపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును విచారించిన

Webdunia
మంగళవారం, 9 మే 2017 (14:53 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో లోక్‌సభలో ఎంపీలపై పెప్పర్ స్ప్రే చల్లిన వ్యవహారం యావత్ భారతదేశాన్ని షాక్‌కు గురి చేసిన విషయం తెల్సిందే. దీనిపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును విచారించిన కోర్టు.. మంగళవారం కొట్టివేసింది. 
 
నాటి లోక్‌సభ సమావేశాల్లో ఏపీ రాష్ట్ర విభజన బిల్లును నాటి యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టగా, అది ఏపీ ఎంపీలు, తెలంగాణ ఎంపీల మధ్య తీవ్ర ఘర్షణలకు దారితీసిన విషయం తెల్సిందే. ఒకరిపై మరొకరు భౌతిక దాడులకు పాల్పడే వరకు వెళ్లింది.
 
ఈ నేపథ్యంలో విజయవాడ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీగా లగడపాటి రాజగోపాల్ పెప్పర్ స్ప్రే చల్లారు. దీంతో, తనపై పెప్పర్ స్ప్రేతో దాడి చేశారంటూ లగడపాటిపై పొన్నం ప్రభాకర్ కేసు వేశారు. ఈ కేసును మంగళవారం సుప్రీంకోర్టు కొట్టివేసింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను పాకిస్థాన్ అని ఎవరు చెప్పారు...: నెటిజన్లకు ఇమాన్వీ ప్రశ్న

బాలీవుడ్ నటి వాణి కపూర్‌కు వార్నింగ్ ఇచ్చిన నెటిజన్లు.. దెబ్బకి దిగివచ్చిన భామ!

ప్రభాస్‌కు కొత్త తలనొప్పి : ఆ హీరోయిన్‌ను తొలగించాల్సిందేనంటూ డిమాండ్!

Priyadarshi: సారంగపాణి జాతకం ఎలావుందో తెలిపే థీమ్ సాంగ్ విడుదల

Nani: నాని తదుపరి సినిమా దర్శకుడు సుజీత్ గురించి అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments