Webdunia - Bharat's app for daily news and videos

Install App

లగడపాటిపై పెప్పర్ స్ప్రే కేసును కొట్టివేసిన సుప్రీంకోర్టు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో లోక్‌సభలో ఎంపీలపై పెప్పర్ స్ప్రే చల్లిన వ్యవహారం యావత్ భారతదేశాన్ని షాక్‌కు గురి చేసిన విషయం తెల్సిందే. దీనిపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును విచారించిన

Webdunia
మంగళవారం, 9 మే 2017 (14:53 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో లోక్‌సభలో ఎంపీలపై పెప్పర్ స్ప్రే చల్లిన వ్యవహారం యావత్ భారతదేశాన్ని షాక్‌కు గురి చేసిన విషయం తెల్సిందే. దీనిపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును విచారించిన కోర్టు.. మంగళవారం కొట్టివేసింది. 
 
నాటి లోక్‌సభ సమావేశాల్లో ఏపీ రాష్ట్ర విభజన బిల్లును నాటి యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టగా, అది ఏపీ ఎంపీలు, తెలంగాణ ఎంపీల మధ్య తీవ్ర ఘర్షణలకు దారితీసిన విషయం తెల్సిందే. ఒకరిపై మరొకరు భౌతిక దాడులకు పాల్పడే వరకు వెళ్లింది.
 
ఈ నేపథ్యంలో విజయవాడ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీగా లగడపాటి రాజగోపాల్ పెప్పర్ స్ప్రే చల్లారు. దీంతో, తనపై పెప్పర్ స్ప్రేతో దాడి చేశారంటూ లగడపాటిపై పొన్నం ప్రభాకర్ కేసు వేశారు. ఈ కేసును మంగళవారం సుప్రీంకోర్టు కొట్టివేసింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments