Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ హైకోర్టుకు ఏడుగురు కొత్త న్యాయమూర్తులు - కొలీజియం సిఫార్సు

Webdunia
సోమవారం, 31 జనవరి 2022 (17:04 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టుకు ఒక్కసారిగా ఏడుగురు న్యాయమూర్తులు నియమితులు కానున్నారు. ఈ నెల 29వ తేదీన సమావేశమైన కొలీజియం ఈ మేరకు సిఫార్సు చేసింది. ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ సారథ్యంలో సమావేశమైన కొలీజియం ఏడుగురు న్యాయమూర్తుల పేర్లను రాష్ట్రపతికి సిఫార్సు చేసింది. 
 
ఈ కొలీజియం సిఫార్సు చేసిన న్యాయమూర్తుల్లో రవి చీమలపాటి, గన్నమనేని రామకృష్ణ ప్రసాద్, కొనకంటి శ్రీనివాసరెడ్డి, వడ్డిబోయిన్ సుజాత, సత్తి సుబ్బారెడ్డి, తర్లాడ రాజశేఖర్ రావు, నిమ్మగడ్డ వెంకటేశ్వర్లులను ఏపీ హైకోర్టుకు జడ్జీలుగా సిఫార్సు చేశారు. వీరంతా సీనియర్ న్యాయవాదులుగా ఉన్నారు. వీరికి పదోన్నతి కల్పించి న్యాయమూర్తులుగా నియమించనున్నారు. 
 
కాగా ఏపీ హైకోర్టులో మొత్తం 37 మంది న్యాయమూర్తుల పోస్టులు ఉండగా, ప్రస్తుతం 20 మంది జడ్జీలు మాత్రమే ఉన్నారు. ఇపుడు కొత్తగా ఏడుగురు న్యాయమూర్తుల పేర్లను సిఫార్సు చేశారు. వీరి నియాకానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేయాల్సివుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments