Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ హైకోర్టుకు ఏడుగురు కొత్త న్యాయమూర్తులు - కొలీజియం సిఫార్సు

Webdunia
సోమవారం, 31 జనవరి 2022 (17:04 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టుకు ఒక్కసారిగా ఏడుగురు న్యాయమూర్తులు నియమితులు కానున్నారు. ఈ నెల 29వ తేదీన సమావేశమైన కొలీజియం ఈ మేరకు సిఫార్సు చేసింది. ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ సారథ్యంలో సమావేశమైన కొలీజియం ఏడుగురు న్యాయమూర్తుల పేర్లను రాష్ట్రపతికి సిఫార్సు చేసింది. 
 
ఈ కొలీజియం సిఫార్సు చేసిన న్యాయమూర్తుల్లో రవి చీమలపాటి, గన్నమనేని రామకృష్ణ ప్రసాద్, కొనకంటి శ్రీనివాసరెడ్డి, వడ్డిబోయిన్ సుజాత, సత్తి సుబ్బారెడ్డి, తర్లాడ రాజశేఖర్ రావు, నిమ్మగడ్డ వెంకటేశ్వర్లులను ఏపీ హైకోర్టుకు జడ్జీలుగా సిఫార్సు చేశారు. వీరంతా సీనియర్ న్యాయవాదులుగా ఉన్నారు. వీరికి పదోన్నతి కల్పించి న్యాయమూర్తులుగా నియమించనున్నారు. 
 
కాగా ఏపీ హైకోర్టులో మొత్తం 37 మంది న్యాయమూర్తుల పోస్టులు ఉండగా, ప్రస్తుతం 20 మంది జడ్జీలు మాత్రమే ఉన్నారు. ఇపుడు కొత్తగా ఏడుగురు న్యాయమూర్తుల పేర్లను సిఫార్సు చేశారు. వీరి నియాకానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేయాల్సివుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments