Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిఎంకు తెలిసే ఎపిలో మతమార్పిడులు జరుగుతున్నాయి: సునీల్ దేవదర్ సంచలన వ్యాఖ్యలు

Webdunia
శనివారం, 10 ఏప్రియల్ 2021 (17:02 IST)
మరోసారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు బిజెపి జాతీయ కార్యదర్సి సునీల్ దేవదర్. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తెలిసే ఎపిలో అన్యమతప్రచారం, మతమార్పిడులు జరుగుతున్నాయన్నారు. వైసిపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎపిలో అధికసంఖ్యలో హిందువులు క్రిస్టియన్ మతాన్ని స్వీకరిస్తున్నారన్నారు. 
 
హోంమంత్రి సుచరిత క్రిస్టియన్ అని, అలాగే తిరుపతి వైసిపి ఎంపి అభ్యర్థి గురుమూర్తి కూడా క్రిస్టియన్ అంటూ ఆరోపించారు. కొంతమంది హిందూ దేవతలను సైతాన్లుగా మాట్లాడటం బాధిస్తోందన్నారు. చర్చి ఫాస్టర్లకు ప్రభుత్వం డబ్బులు ఎందుకు ఇస్తోందని ప్రశ్నించారు.
 
ఫాస్టర్లు బలవంతంగా హిందువులను మతమార్పిడులను చేయిస్తున్నారని.. మతం మార్చేందుకు ఫాస్టర్లకు డబ్బులు ఇస్తున్నారా అని ప్రశ్నించారు. మతం మార్చడాన్ని బిజెపి ఎప్పటికీ వ్యతిరేకిస్తుందన్నారు సునీల్ దేవదర్. ఉప ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ నేతల మధ్య మాటల యుద్ధం ఎక్కువైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments