Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో రేపటి నుంచి జూనియర్ కాలేజీలకు సెలవులు

Webdunia
మంగళవారం, 24 మే 2022 (13:47 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జూనియర్ కాలేజీలకు విద్యాశాఖ బుధవారం నుంచి సెలవులు ప్రకటించింది. ఈ సెలవులు జూన్ 19వ తేదీ వరకు కొనసాగుతాయి. జూన్ 20వ తేదీన కాలేజీలు మళ్లీ పునఃప్రారంభమవుతాయని ఇంటర్ విద్యా మండలి మంగళవారం ప్రకటించింది. 
 
ఇదిలావుంటే, ఇంజనీరింగ్, వ్యవసాయం, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షకు సంబంధించి ఇంటర్ మార్కుల వెయిటేజిని తొలగించారు. ఈఏపీసెట్‌లో వచ్చిన మార్కుల ఆధారంగానే ర్యాంకులు కేటాయించనున్నారు. కరోనా కరోనా కారణంగా గత యేడాది ఇంటర్ ఫస్టియర్‌కు పరీక్షలు నిర్వహించలేదు. 
 
దీంతో ఈ వెయిటేజీ మార్కులను తొలగించారు. ఈఏపీసెట్‌ను 160 మార్కులకు నిర్వహించనున్నారు. కరోనా కారణంగా ఇంటర్‌లో 30 శాతం సిలబస్‌ను తగ్గించినందున ప్రవేశ పరీక్షలోనూ ఆ పాఠ్యాంశాలకు సంబంధించిన ప్రశ్నలు ఉండవని తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఉగాది రోజున సినిమాకు పూజ - జూన్ నుంచి సినిమా షూటింగ్!!

Ranbir Kapoor- Keerthy Suresh: పెళ్లైనా జోష్ తగ్గలేదు.. యానిమల్ నటుడితో మహానటి?

Pranathi: జపాన్ లో లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు వేడుక చేసిన ఎన్.టి.ఆర్.

NTR: నా కథలు ఎన్.టి.ఆర్. వింటారు, ఇకపై మ్యాడ్ గేంగ్ కలవలేం : నార్నె నితిన్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments