Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో రేపటి నుంచి జూనియర్ కాలేజీలకు సెలవులు

Webdunia
మంగళవారం, 24 మే 2022 (13:47 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జూనియర్ కాలేజీలకు విద్యాశాఖ బుధవారం నుంచి సెలవులు ప్రకటించింది. ఈ సెలవులు జూన్ 19వ తేదీ వరకు కొనసాగుతాయి. జూన్ 20వ తేదీన కాలేజీలు మళ్లీ పునఃప్రారంభమవుతాయని ఇంటర్ విద్యా మండలి మంగళవారం ప్రకటించింది. 
 
ఇదిలావుంటే, ఇంజనీరింగ్, వ్యవసాయం, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షకు సంబంధించి ఇంటర్ మార్కుల వెయిటేజిని తొలగించారు. ఈఏపీసెట్‌లో వచ్చిన మార్కుల ఆధారంగానే ర్యాంకులు కేటాయించనున్నారు. కరోనా కరోనా కారణంగా గత యేడాది ఇంటర్ ఫస్టియర్‌కు పరీక్షలు నిర్వహించలేదు. 
 
దీంతో ఈ వెయిటేజీ మార్కులను తొలగించారు. ఈఏపీసెట్‌ను 160 మార్కులకు నిర్వహించనున్నారు. కరోనా కారణంగా ఇంటర్‌లో 30 శాతం సిలబస్‌ను తగ్గించినందున ప్రవేశ పరీక్షలోనూ ఆ పాఠ్యాంశాలకు సంబంధించిన ప్రశ్నలు ఉండవని తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya: తొలి ముద్దు సమంతకు, శోభితకు కాదు.. ఎవరికో తెలుసా?

ఏయ్, నా నడుము మీద చెయ్యి ఎందుకేశావ్? నీ టాపు లేచిపోతుందనీ: నటితో నిర్మాత వెకిలి చేష్టలు

Pawan Kalyan: ముంబై వీధుల్లో గ్యాంగ్‌స్టర్ లుక్‌లో పవన్ - వీడియో వైరల్

సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రాబోతోన్న మార్గన్ : విజయ్ ఆంటోని

సనాతన ధర్మం గొప్పతనాన్ని చాటిచెప్పేలా హరి హర వీరమల్లు : జ్యోతి కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

తర్వాతి కథనం
Show comments