Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది : సుజనా చౌదరి

Webdunia
బుధవారం, 20 అక్టోబరు 2021 (14:57 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి అన్నారు. ప్రతిపక్ష పార్టీ కార్యాలయాలు, నేతల ఇళ్లపై దాడులు మంచిదికాదన్నారు. ప్రశ్నించినవారిపై దాడులు ఫ్యాక్షనిస్టు భావజాలానికి నిదర్శనమన్నారు. దాడులకు పాల్పడినవారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని సూచించారు. 
 
ప్ర‌తిప‌క్ష నేత‌ల ఇళ్ల‌పై దాడులకు తెగ‌బ‌డిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాల‌ని ఆయ‌న కోరారు. మ‌ళ్లీ ఇటువంటి దాడులు జ‌ర‌గ‌కుండా చూడాల‌ని ఆయ‌న అన్నారు. 
 
టీడీపీ నేత‌ల ఇళ్ల‌పై దాడుల‌ను సీపీఐ నేత రామ‌కృష్ణ కూడా ఖండించారు. రెండేళ్లుగా పోలీసు వ్య‌వ‌స్థ పూర్తిగా విఫ‌ల‌మైంద‌ని, పోలీసులు చ‌ట్టాన్ని మ‌ర్చిపోయార‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments