Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలోనే అత్యధికసార్లు అక్కడ మొట్టికాయలు వేసుకుంది జగన్ ప్రభుత్వమే: సుజనా ఫైర్

Webdunia
శుక్రవారం, 2 ఏప్రియల్ 2021 (16:21 IST)
దేశంలోనే అత్యధికసార్లు సుప్రీంకోర్టు, హైకోర్టులో మొట్టికాయలు వేసుకున్న ప్రభుత్వం జగన్ ప్రభుత్వమేనన్నారు ఎంపి సుజనాచౌదరి. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మీడియాతో తిరుపతిలో సుజనా చౌదరి మీడియాతో మాట్లాడారు. గెలిచిన 21 మంది ఎంపిలతో రెండేళ్లుగా వైసిపి చేసిందేమిటని ప్రశ్నించారు. కనీసం వారికి వచ్చే నిధులు సక్రమంగా వాడలేదన్నారు.
 
బిజెపి అభ్యర్థి రత్నప్రభ గెలుపుతో అభివృద్థి జరుగుతుందని.. కేంద్రం నుంచి నిధులను ఎపికి త్వరగా తీసుకువస్తారన్నారు. అభివృద్థి చేయకుండా పప్పులు, బెల్లాలు పంచుకుంటూ పోతే ప్రయోజనం ఏంటని ప్రశ్నించారు. వైసిపి ఎమ్మెల్యేల తీరుతో విదేశీ సంస్ధలు మొత్తం భయంతో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం లేదన్నారు.
 
బిజెపిని గెలిపిస్తే తిరుపతి ఎంతో అభివృద్థి అవుతుందన్నారు. విభజన చట్టంలో ఉన్నది.. లేనిది కూడా బిజెపి ఎపికి ఇచ్చిందన్నారు. చట్టంలో అసలు హోదా అనేది ఎక్కడా పెట్టలేదన్నారు. హోదా కంటే ప్యాకేజీ తోనే ఎక్కువ నిధులు వస్తాయన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments