Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి పాదాల చెంత హోదా ఇస్తామని చెప్పి మోసం: వై.వి.సుబ్బారెడ్డి

Webdunia
శుక్రవారం, 2 ఏప్రియల్ 2021 (16:17 IST)
ఆధ్మాత్మిక కార్యక్రమాల కన్నా తిరుపతి ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని గెలిపించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు టిటిడి ఛైర్మన్, చిత్తూరు జిల్లా వైసిపి ఇన్‌ఛార్జ్ వై.వి.సుబ్బారెడ్డి. మంత్రులు నారాయణస్వామి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పేర్ని నానిలతో కలిసి వైసిపి అభ్యర్థి గురుమూర్తి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
 
అశేషంగా తరలివచ్చిన వైసిపి కార్యకర్తలు, నాయకుల నడుమ ఉప ఎన్నిక ప్రచారం సాగింది. ఈ సంధర్భంగా వై.వి. సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఎపికి ఎందుకు హోదా ఇవ్వలేదో ఎపి ప్రజలకు బిజెపి సమాధానం చెప్పాలన్నారు. శ్రీవారి పాదాల చెంత హోదా ఇస్తామని చెప్పి మోసం చేసిందన్నారు. 
 
ఇప్పుడు పుదుచ్చేరికో.. ఇంకేదో రాష్ట్రానికో ప్రత్యేక హోదా ఇస్తున్నారనేది ముఖ్యం కాదు.. 14వ ఆర్థిక సంఘం ఎక్కడ హోదా ఇవ్వద్దు అని చెప్పలేదన్నారు. టిడిపి ఎప్పుడో హోదాను తాకట్టు పెట్టిందని.. వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం తమకు లేదన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments