Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడు రాజధానులు.. రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేయండి : సుధారాణి

Webdunia
శనివారం, 21 డిశెంబరు 2019 (11:08 IST)
నాడు టీడీపీ మంత్రులపై తనదైన శైలిలో విమర్శలు చేసి హాట్ టాపిక్ అయిన రాష్ట్ర మహిళా నేత సుధారాణి ఇపుడు వైకాపా సర్కారుపై తీవ్ర విమర్శలు గుప్పించింది. మూడు రాజధానులు కాదనీ, రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. 
 
ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ, నాడు జరిగిన అవమానం భరించలేక నాడు టీడీపీ సర్కారుపై బహిరంగ వ్యాఖ్యలు చేసి, నాడు వైసీపీకి మద్దతు ఇచ్చినట్టు చెప్పారు. మళ్ళీ అదేవిధంగా నేటి సర్కారు నిర్ణయం తీసుకుందనే మళ్ళీ తన ఆవేదనను వ్యక్తం చేస్తూ మీడియా ముందుకు వచ్చాను అని తెలిపారు. 
 
మంత్రి స్థాయిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలు సమజసం కాదు. అదే సమయంలో ఎమ్మెల్యే అంబటి రాంబాబు పేయిడ్ ఆర్టిస్టులంటు రైతులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అర్థరహితం. దీనిపై వెంటనే క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేశారు. పాలనపై పట్టు లేకపోవడంతోనే ఇన్ని ఇబ్బందులు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిపితే స్పష్టం అవుతుంది. తమ అవసరాలకు అనుగుణంగా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే తగిన మూల్యం తప్పదు అని ఆమె జోస్యం చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మనీ లాండరింగ్ కేసు : బాలీవుడ్ నటి జాక్వెలిన్‌కు ఎదురుదెబ్బ

Adhira: దాసరి కల్యాణ్, ఎస్ జే సూర్య కాంబోలో ఆధీర షూటింగ్

రాధిక - నిరోషా తల్లి గీత రాధ కన్నుమూత

పవర్ స్టార్ "ఓజీ" టిక్కెట్ ధర రూ.3.61 లక్షలు

'ఓజీ' చిత్రం అందరినీ రంజింపజేసేలా ఉంటుంది : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కామెర్ల వ్యాధితో రోబో శంకర్ కన్నుమూత, ఈ వ్యాధికి కారణాలు, లక్షణాలేమిటి?

రీస్టార్ట్ విత్ ఇన్పోసిస్.. మహిళా ఉద్యోగులకు శుభవార్త.. ఏంటది?

యాలకలు 6 ప్రయోజనాలు, ఏంటవి?

పండుగ కలెక్షన్ మియారాను విడుదల చేసిన తనైరా

సర్జికల్ రోబోటిక్స్‌లో భారతదేశం యొక్క తదుపరి ముందడుగు: అధునాతన సాఫ్ట్ టిష్యూ రోబోటిక్ సిస్టమ్‌

తర్వాతి కథనం
Show comments