Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడు రాజధానులు.. రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేయండి : సుధారాణి

Webdunia
శనివారం, 21 డిశెంబరు 2019 (11:08 IST)
నాడు టీడీపీ మంత్రులపై తనదైన శైలిలో విమర్శలు చేసి హాట్ టాపిక్ అయిన రాష్ట్ర మహిళా నేత సుధారాణి ఇపుడు వైకాపా సర్కారుపై తీవ్ర విమర్శలు గుప్పించింది. మూడు రాజధానులు కాదనీ, రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. 
 
ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ, నాడు జరిగిన అవమానం భరించలేక నాడు టీడీపీ సర్కారుపై బహిరంగ వ్యాఖ్యలు చేసి, నాడు వైసీపీకి మద్దతు ఇచ్చినట్టు చెప్పారు. మళ్ళీ అదేవిధంగా నేటి సర్కారు నిర్ణయం తీసుకుందనే మళ్ళీ తన ఆవేదనను వ్యక్తం చేస్తూ మీడియా ముందుకు వచ్చాను అని తెలిపారు. 
 
మంత్రి స్థాయిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలు సమజసం కాదు. అదే సమయంలో ఎమ్మెల్యే అంబటి రాంబాబు పేయిడ్ ఆర్టిస్టులంటు రైతులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అర్థరహితం. దీనిపై వెంటనే క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేశారు. పాలనపై పట్టు లేకపోవడంతోనే ఇన్ని ఇబ్బందులు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిపితే స్పష్టం అవుతుంది. తమ అవసరాలకు అనుగుణంగా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే తగిన మూల్యం తప్పదు అని ఆమె జోస్యం చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పూజా హెగ్డేలో ప్రేమలో పడింది.. ఘాటుగా లిప్ కిస్.. ట్రెండింగ్‌లో బుట్టబొమ్మ (video)

సెల్ఫీ కోసం వచ్చిన మహిళా ఫ్యాన్స్‌కు ముద్దు పెట్టిన ఉదిత్.. ఏకంగా లిప్ లాక్ (video)

పుష్ప 2కు ముందే వైల్డ్ ఫైర్ షో చేశాం - సినిమాలూ చేస్తున్నా : ఫరియా అబ్దుల్లా

తనికెళ్ల భరణి ప్రధాన పాత్రలో క్రైమ్ థ్రిల్లర్ అసుర సంహారం

ఆ హీరోతో రశ్మిక మందన్నా డేటింగ్ లో వున్నమాట నిజమేన !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆడోళ్లకు కూడా కండోమ్స్ వచ్చేశాయి.. ఎలా వాడాలో తెలుసా?

మండుతున్న అగ్నిగోళం నుంచి చందమామ చల్లగా ఎలా మారాడు? 4.5 బిలియన్ ఏళ్ల క్రితం (video)

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

తర్వాతి కథనం
Show comments