Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో డ్రై రన్ ప్రక్రియ విజ‌య‌వంతం: రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ కమిషనర్

Webdunia
శనివారం, 2 జనవరి 2021 (20:23 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రాష్ట్ర వ్యాప్తంగా శనివారం నిర్వహించిన కోవిడ్-19 వ్యాక్సిన్ డ్రై రన్ ప్రక్రియ విజ‌య‌వంత‌మైంద‌ని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏపీలోని 13 జిల్లాల్లో శనివారం డ్రై రన్ నిర్వహించామన్నారు.13 జిల్లాలు, 39 కేంద్రాల్లో ఈ ప్రక్రియ జరిగిందని చెప్పారు.

ఒక్కో కేంద్రంలో 25 మంది చొప్పున హెల్త్ కేర్ వర్కర్లకు డమ్మీ వ్యాక్సినేషన్ వేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 975 మంది పేర్లను నమోదు చేసుకున్నారన్నారు. వీరిలో 954 మందికి వ్యాక్సినేషన్ నిర్వహించగా, 21 మందికి వివిధ సమస్యల కారణంగా వ్యాక్సినేషన్ చేయలేదని పేర్కొన్నారు.

మొత్తం 39 కేంద్రాలలో వాక్సిన్ వినియోగానంతర ప్రభావానికి సంబంధించి 32 మైనర్,  26 మేజర్ సమస్యలు తలెత్తాయని చెప్పుకొచ్చారు. వీటిని వైద్య నిపుణులు పరిష్కరించి కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారని కాటంనేని భాస్కర్ స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments