Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెటర్నరీ కళాశాల భవనంపైకెక్కిన విద్యార్థులు... దూకేస్తామంటూ..?

Webdunia
శుక్రవారం, 11 మార్చి 2022 (19:34 IST)
తిరుపతిలో వెటర్నరీ విశ్వవిద్యాలయం విద్యార్థులు చేపట్టిన ఆందోళన ఉదృతంగా మారింది. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులు ఒక్కసారిగా కళాశాల భవనంపైకెక్కారు. న్యాయమైన సమస్యలు పరిష్కరించకుంటూ దూకేస్తామని హెచ్చరించారు.

 
ప్రభుత్వానికి, వెటర్నరీ విశ్వవిద్యాలయ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్టైఫండ్‌ను పెంచడంతో పాటు ఆర్.ఎల్.యు ఉన్నతీకరణ, వెటర్నరీ డయాగ్నోస్టిక్ లేబొరేటరీలో వైద్యులు, శాశ్వత ప్రాతిపదికన వెటర్నరీ డాక్టర్లను నియమించాలని డిమాండ్ చేస్తున్నారు.

 
న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేంత వరకు తరగతులకు హాజరయ్యేది లేదంటున్నారు. ముఖ్యమంత్రి స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థుల ఆందోళనతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments