Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్తూరులో దారుణం : గదిలో తాళ్ల‌తో క‌ట్టేసి బ్లేడుతో తోటి విద్యార్థి గొంతుకోసిన విద్యార్థి

Webdunia
మంగళవారం, 18 అక్టోబరు 2016 (12:13 IST)
చిత్తూరు జిల్లాలో దారుణ ఘ‌ట‌న వెలుగులోకొచ్చింది. తోటి విద్యార్థిని గదిలో తాళ్ల‌తో క‌ట్టేసిన ఓ యువ‌కుడు అనంత‌రం బ్లేడ్‌తో అత‌డి గొంతుకోసి పారిపోయిన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత బాధితుడు తేరుకుని జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 
 
ఘ‌ట‌నా స్థ‌లికి చేరుకున్న త‌ల్లిదండ్రులు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాయిమోహ‌న్‌ని పోలీసులు ఆసుప‌త్రికి త‌ర‌లించారు. శ‌శిధ‌ర్‌రెడ్డి అనే విద్యార్థి వ‌ద్ద బాధితుడు సాయిమోహ‌న్ డబ్బులు తీసుకున్నాడ‌ని, ఈ విష‌యంపై వారిరువురి మ‌ధ్య కొన్ని రోజులుగా గొడ‌వ జ‌రుగుతోందని తోటి విద్యార్థులు పోలీసుల‌కి తెలిపారు. ప్ర‌స్తుతం సాయిమోహ‌*.txtన్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు. అత‌డి ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని డాక్ట‌ర్లు చెప్పారు.  
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments