Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో పీఆర్సీ వార్‌: సమ్మెకు సంపూర్ణ మద్దతు

Webdunia
శనివారం, 29 జనవరి 2022 (12:24 IST)
ఏపీలో పీఆర్సీ వార్‌ మొదలైంది. కొత్త పీఆర్సీని వ్యతిరేకిస్తూ ఉద్యోగులు తలపెట్టిన సమ్మెకు అన్ని వర్గాల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తోంది.
 
ఇప్పటికే ఆర్టీసీ, వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులతో పాటు అత్యవసర సేవల విభాగాలు సమ్మెలో భాగస్వామ్యం అవుతామని తెలిపారు. 
 
మరోవైపు ఉద్యోగులతో చర్చలు జరిపేందుకు నాలుగు రోజులుగా పడిగాపులు కాస్తున్నామని.. ఇక మీదట ఎదురుచూపులు ఉండబోవని మంత్రుల కమిటీ ప్రకటించింది. 
 
ఒకవేళ ఉద్యోగ సంఘాలే తమను పిలిస్తే చర్చలకు వెళ్తామని వెల్లడించారు. అయితే జీవోలు రద్దు చేసే వరకు చర్చలు జరిపేది లేదని ఉద్యోగ సంఘాల నేతలు అంటున్నారు. మరోవైపు ఉద్యోగుల జీతాల చెల్లింపు కోసం ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments