Webdunia - Bharat's app for daily news and videos

Install App

అర్థరాత్రి జీవోలు - ఏసీబీ తనిఖీలు ఆపండి : బొప్పరాజు

Webdunia
శుక్రవారం, 13 ఆగస్టు 2021 (15:18 IST)
ఏపీలోని ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ఏపీ రెవెన్యూ అసోసియేషన్‌ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఉద్యోగుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా నడుచుకోవద్దని హితవు పలికారు. ముఖ్యంగా, అర్థరాత్రి జీవోలు ఆపాలంటూ డిమాండ్ చేశారు. తహసీల్దారు కార్యాలయాల్లో గతేడాది జనవరి నుంచి పలు దఫాలుగా చేపడుతున్న తనిఖీలను తక్షణం నిలిపివేయాలని కోరారు. 
 
విశాఖ జిల్లా రెవెన్యూ అసోసియేషన్‌ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తహసీల్దార్‌ కార్యాలయాల్లో సాధారణ పరిపాలనను ఎప్పటికప్పుడు సమీక్షించి లోటుపాట్లు సవరించడానికి ఐదు అంచెల వ్యవస్థ ఉందన్నారు. 
 
వాటిని కాదని ఏసీబీ అధికారులు తనిఖీలు చేయడం వల్ల మానసిక స్థైర్యం దెబ్బతింటోందని  ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోందన్నారు.  లంచం తీసుకుంటూ దొరికిన, అధిక ఆదాయం, ఆస్తుల కేసుల్లో పట్టుబడిన ఉద్యోగుల విషయంలో అసోసియేషన్‌ జోక్యం చేసుకోదని బొప్పరాజు స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ప్రతిభకంటే బంధుప్రీతికే పెద్దపీట : పాయల్ రాజ్‌పుత్

ఐశ్వర్యారాయ్ బచ్చన్ బాడీగార్డు నెల వేతనం తెలుసా?

అమ్మతోడు.. జీవీ ప్రకాష్‌తో డేటింగ్ చేయడం లేదు : దివ్యభారతి

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments