Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ 25 నుంచి విజ‌య‌వాడ తితిదే క‌ల్యాణ‌మండ‌పంలో శ్రీవారి ల‌డ్డూ విక్ర‌యాలు

Webdunia
శనివారం, 23 మే 2020 (23:03 IST)
తిరుమ‌ల శ్రీవారికి అత్యంత ప్రీతిపాత్ర‌మైన ల‌డ్డూ ప్ర‌సాదాన్ని ఈ నెల 25వ తేదీ నుంచి విజ‌య‌వాడలోని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం క‌ల్యాణ‌మండ‌పంలో విక్ర‌యించ‌నున్న‌ట్లు తితిదే సూప‌రింటెండెంట్ ఎస్‌.శోభారాణి తెలిపారు.

క‌రోనా వైర‌స్ వ్యాప్తి కార‌ణంగా ‌లాక్‌డౌన్ అమ‌లు నేప‌ధ్యంలో ఇప్ప‌టివ‌ర‌కూ స్వామివారి ఆలయాన్ని మూసివేయ‌డంతో పాటు ప్ర‌‌తి నెలా రెండో శ‌నివారం విక్ర‌యించే ల‌డ్డూ ప్ర‌సాదం విక్ర‌యాల‌ను కూడా నిలిపివేసిన విష‌యం విధిత‌మె.

ఈ క్ర‌మంలో తితిదే బోర్డ్ ఆదేశాల మేర‌కు ఈ నెల 25న‌ (సోమ‌వారం) నుంచి ప్ర‌తిరోజూ ఉద‌యం 8గంట‌ల నుంచి ల‌డ్డూ విక్ర‌యాలు జ‌రుపుతామ‌న్నారు.

ఇప్ప‌టి వ‌ర‌కూ రూ.50కి విక్ర‌యించిన చిన్న ల‌డ్డూ ధ‌ర రూ.25లు త‌గ్గించిన నేఫ‌ధ్యంలో ఒక్కో ల‌డ్డూను రూ.25కు విక్ర‌యిస్తామ‌ని పేర్కొన్నారు, భ‌క్తులు ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని శోభారాణి కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు కాదు... రన్నింగ్ రాజు : అనిల్ రావిపూడి (Video)

పారితోషికం కంటే పనిలో సంతృప్తి కి ప్రాధాన్యత: కిషోర్ బొయిదాపు

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments