Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీకాకుళం జిల్లా పరిషత్ ఛైర్మన్ వేధింపులు.. ఫినాయిల్ తాగిన క్లర్కు

Webdunia
మంగళవారం, 22 జనవరి 2019 (15:32 IST)
శ్రీకాకుళం జిల్లా పరిషత్ ఛైర్మన్ వేధింపులు తాళలోని ఆ కార్యాలయ క్లర్కు ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మంగళవారం కలకలం సృష్టించిన ఈ వివరాలను పరిశీలిస్తే, శ్రీకాకుళం జిల్లా పరిషత్ ఛైర్మన్ కార్యాలయంలో క్యాంపు క్లర్క్‌గా సంతోష్ కుమార్ పని చేస్తున్నారు. ఈయన్ను జడ్పీ సీఈఓ నగేష్ గత రెండేళ్లుగా మానసికంగా వేధిస్తున్నాడు. పైగా పదోన్నతిలో సంతోష్‌కు అన్యాయం చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. 
 
దీంతో సంతోష్ మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో తన బాధను వెళ్లబోసుకుంటూనే ఉన్నట్టుండి ఫినాయిల్ సేవించాడు. ఈ హఠాత్పరిణామంతో బిత్తర పోయిన ఇతర సిబ్బంది ఆయన్ను అడ్డుకున్నారు. ఆ తర్వాత సంతోష్‌ను బలవంతంగా రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi : పెద్ది చిత్రం తాజా అప్ డేట్ - రామ్ చరణ్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ

థ్రిల్లర్ కథతో మలయాళ ప్రవింకూడు షప్పు- ప్రవింకూడు షప్పు సమీక్ష

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments