Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీ చైతన్య విద్యాసంస్థల అధినేత డాక్టర్ బీఎస్ రావు మృతి

Webdunia
గురువారం, 13 జులై 2023 (21:31 IST)
BS Rao
శ్రీ చైతన్య విద్యాసంస్థల అధినేత డాక్టర్ బీఎస్ రావు మృతి చెందారు. బాత్రూంలో ప్రమాదవశాత్తు జారిపడి ఆయన ప్రాణాలు కోల్పోయారు. బాత్రూమ్‌లో కాలు జారి పడటంతో ఆయన తీవ్రమైన గుండెపోటుకు గురయ్యారు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా, అప్పటికే బీఎస్ రావు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. 
 
బీఎస్ రావు అంత్యక్రియలు విజయవాడలో నిర్వహించనున్నారు. బీఎస్ రావు కుమార్తె సీమ విదేశాల్లో వున్నారు. ఆమె వచ్చాక అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబీకులు తెలిపారు. ఇంగ్లండ్, ఇరాన్ వైద్యులుగా సేవలు అందించిన బీఎస్ రావు దంపతులు 1986లో శ్రీ చైతన్య విద్యా సంస్థలను స్థాపించారు. 
 
మొదట విజయవాడలో బాలికల జూనియర్ కళాశాలతో ఆయన ప్రస్థానం ప్రారంభమైంది. ఆపై తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్, ఎంసెట్‌కు శ్రీ చైతన్య కేరాఫ్ అడ్రెస్‌గా మారింది. డాక్టర్ బీఎస్ రావు 321 జూనియర్ కాలేజీలు, 322 టెక్నో స్కూళ్లు, 107 సీబీఎస్ఈ స్కూళ్లు స్థాపించారు. శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో దాదాపు 8 లక్షలకు పైగా విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments