Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్రివేండ్రం-గువహటి మధ్య ప్రత్యేక రైళ్లు

Webdunia
మంగళవారం, 15 జూన్ 2021 (08:35 IST)
పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని క్రమబద్ధీకరించేందుకు దక్షిణరైల్వే త్రివేండ్రం - గువహటి మధ్య ప్రత్యేక వేసవి రైళ్లను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. 06185 నెంబరు ప్రత్యేక రైలు త్రివేండ్రం నుంచి ఈనెల 19, 26, జూలై 3, 10 తేదీల్లో సాయంత్రం 6 గంటలకు బయలుదేరి నాలుగో రోజు ఉదయం 9 గంటలకు గువహటి చేరుకుంటుంది.

అదేవిధంగా 06186 నెంబరు ప్రత్యేక రైలు ఈ నెల 23, 30, జూలై 7, 14 తేదీల్లో ఉదయం 6.45 గంటలకు గువహటిలో బయలుదేరి మూడోరోజు రాత్రి 11.10 గం టలకు త్రివేండ్రం చేరుకుంటుంది. ఈ రైలుకు 12 స్లీపర్‌ క్లాస్‌, 8 జనరల్‌ సెకండ్‌ క్లాస్‌, లగేజ్‌ కం బ్రేక్‌ వ్యాన్‌ 2 కోచ్‌లుంటాయని దక్షిణరైల్వే విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

త్రివేండ్రం నుంచి బయలుదేరే రైలు మరు నాడు ఉదయం 10.15 గంటలకు చెన్నై సెంట్రల్‌ చేరు కుంటుంది. ఈ రైళ్లు త్రివేండ్రం, కొల్లం, చెంగన్నూర్‌, కొట్టాయం, ఎర్నాకుటం టౌన్‌, త్రిశూర్‌, పాల్ఘాట్‌, కోయంబత్తూర్‌, తిరుపూర్‌, ఈరోడ్‌, సేలం, జోలార్‌పేట, కాట్పాడి, చెన్నై సెంట్రల్‌, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, దువ్వాడ, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం రోడ్‌, పలాస తదితర స్టేషన్లలో ఆగుతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మన్యం ధీరుడు.. సీతారామరాజు చిత్రం ఎలా వుందంటే.. రివ్యూ

చిరంజీవికి అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి అవార్డ్ ప్రకటించిన నాగార్జున

జయం రవి కాపురంలో చిచ్చుపెట్టిన బెంగుళూరు సింగర్?

ఫియర్ ద్వారా ఆ లిస్టులో ఇండియా పేరు చూసినప్పుడు గర్వంగా అనిపించింది: దర్శకురాలు హరిత

ప్లీజ్ ... నో పాలిటిక్స్ : రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న 7 ఏళ్ల బాలుడికి అమెరికన్ ఆంకాలజీ విజయవంతంగా చికిత్స

పీసీఓఎస్ అవగాహన మాసం: సహజసిద్ధంగా పీసీఓఎస్ నిర్వహణకు చిట్కాలు

యూఎస్ పోలో ఆసన్‌తో కలిసి శ్రీ సవాయి పద్మనాభ్ సింగ్ కలెక్షన్

మణిపాల్ హాస్పిటల్‌కు ఎన్ఏబీహెచ్ డిజిటల్ హెల్త్ అక్రిడిటేషన్-గోల్డ్ లెవెల్

తర్వాతి కథనం
Show comments