Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ నుంచి స్వదేశానికి బయలుదేరిన దక్షిణ కొరియావాసులు... అసలేంటి కథ

Webdunia
ఆదివారం, 28 జూన్ 2020 (12:10 IST)
విశాఖపట్నం ఎల్జీపాలిమర్స్ లో మే నెల 7 తారీఖున విషవాయువు లీక్ అవడంతో పెద్ద ప్రమాదం చోటు చేసుకుంది. ఆ సంఘటన ఎలా జరిగిందో కారణాలు తెలుసుకునేందుకు ఎల్జి పాలిమర్స్ 8 మంది సభ్యులతో కూడిన బృందం మే నెల 13 వ తారీఖున సౌత్ కొరియా నుండి ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకున్నారు.

జరిగిన సంఘటనపైన విశాఖజిల్లా కోర్టులో కేసు అవడంతో ఆ బృందాన్ని విశాఖ నగరం విడిచి వెళ్లకూడదని కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. వారు అప్పటి నుంచి విశాఖపట్నంలోనే ఉండి హైకోర్టును ఆశ్రయించారు.

వారికి హైకోర్టు వారి సొంత దేశమైన సౌత్ కొరియా వెళ్ళటానికి ఉత్తర్వులిచ్చింది. ఈ నేపథ్యంలో ఈరోజు కొరియా వెళ్లేందుకు విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. విశాఖ విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో సౌత్ కొరియా బయలుదేరారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments